Andhra Pradesh

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుండగా ఆయన అనారోగ్యానికి

Read More

ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి

అమరావతి: సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కా

Read More

ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి ఇరానీ దంపతులు

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి  నైవేద్య విరామ  సమయంలో వెంకన్నకు  మొక్కులు

Read More

ఏపీ కోర్టుల్లో 3,673 పోస్టులు​

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌‌లై

Read More

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ

విజయవాడ:  ప్రముఖ హాస్యనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల

Read More

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటి

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

మూడు రాజధానులు మంచిది కాదు: రాహుల్

అమరావతికి భూములు ఇచ్చినోళ్లకు అండగా ఉంటం  అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తం అధికారంలోకొస్తే విభజన హామీలన్నీ అమలు చేస

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73

Read More

ముసద్దిలాల్ జువెల్లర్స్​లో 100 కోట్ల బంగారం సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​లోని ముసద్దిలాల్ జెమ్స్‌‌ అండ్‌‌ జువెల్లర్స్‌‌, ఎంబీఎస్‌‌ గ్రూప్

Read More