Andhra Pradesh

ఏపీకి రూ.13 లక్షల కోట్ల  ఇన్వెస్ట్​మెంట్లు

ఏపీకి రూ.13 లక్షల కోట్ల  ఇన్వెస్ట్​మెంట్లు మొత్తం 340 ఇన్వెస్ట్​మెంట్​ ప్రపోజల్స్​  ఆరు లక్షల జాబ్స్ వచ్చే చాన్స్​ విశాఖ నుంచే పాలన

Read More

సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుత

Read More

తాటాకు బుట్టల్లో తిరుమల లడ్డూలు..!

సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టల

Read More

ఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశా

Read More

అసత్య ప్రచారాలను సహించేది లేదు: కొడాలి నాని

గన్నవరం పరిణమాలపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనప

Read More

భారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల

Read More

చంద్రబాబు..హైదరాబాద్ నుంచి తరిమి కొడతరు: రోజా

దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థ

Read More

గవర్నర్‌కు సీఎం జగన్‌ ఆత్మీయ వీడ్కోలు

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్  ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల వందనం స్వీ

Read More

జగన్‌ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తుండు : కన్నా లక్ష్మీనారాయణ

తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 23న గుంటూరులో తనతో పాటుగా చాలా మంది చేరుతారని చెప్పారు. గన్నవరంలో టీ

Read More

ఏపీ నుంచి 120 దేశాలకు యోకోహామా టైర్లు!

సీఎం జగన్ హయాంలో ప్రపంచ ప్ర‎ఖ్యాత సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ

Read More

తారకరత్న మృతి పట్ల జగన్, పవన్ సంతాపం

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల  ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు . తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్

Read More

తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం : విజయసాయి రెడ్డి

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కానీ విధి మర

Read More

సోమేశ్ కుమార్...మీరు రిటైర్మెంట్ తీస్కొవచ్చు: జగన్

తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీ

Read More