
Andhra Pradesh
పవన్ ప్రచారానికి వెహికిల్ రెడీ
ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న యాత్రకు స్పెషల్ వెహికిల్ రెడీ అయ్యింది. ఈ వాహనం వీడియోను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .
Read Moreఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ
ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతిక
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున
Read Moreఆర్ఎంసీ మీటింగ్లో తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయం
తాగు, సాగునీటి అవసరా లుంటేనే కరెంట్ ఉత్పత్తి రెండు రాష్ట్రాలకు రికమండేషన్స్ రిపోర్ట్ అందజేత సంతకాల కోసం మళ్
Read Moreవైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు
తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మ
Read Moreఅమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం ఆరోపణలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా నార్తిండియాలో వ
Read Moreసిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు
తిరుమల ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ నెంబర్ 6లో గుర్తు తెలియని వ్యక్తి సి
Read Moreవివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగ
Read Moreఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Read Moreగల్లీ గల్లీకి బెల్టుషాపులు, అర్ధరాత్రి దాకా అమ్మకాలు
మద్యం కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు.. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్స్ బంద్ తెలంగాణలో మాత్రం సర్కారుకు లిక్కరే ప్రధాన ఆదాయ వనరు ఎనిమ
Read Moreపుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాప
Read Moreజీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల
న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి బ్యాలెన్స్ ఉన్న రూ.542 కోట్ల జీఎస్టీ పరిహార నిధుల్ని కేంద్రం విడుదల చేసింది.
Read More