Andhra Pradesh
వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని
Read Moreమోసానికి మానవరూపం జగన్ : నారా లోకేష్
ఏపీని సర్వనాశనం చేసిన జగన్ పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధ
Read Moreరాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి
Read Moreకృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.. వద్దా.. అన్న దానిపై తన అభిప్రాయం తెలిపేందుకు ఏజీ
Read Moreమాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు బెయిలబుల్ వారెంట్
రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఈ
Read Moreతిరుమలలో భద్రతా వైఫల్యం.. మాఢ వీధుల్లోకి వాహనం
తిరుమలలో భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఘటన మరువక ముందే సీఎంఓ స్టిక్కరున్న వాహనం మాడ వీధుల్లోకి రావడం సంచలనం సృష్టించింది. మూడంచె
Read Moreవిశాఖ రాజధాని..నేను అక్కడికే షిఫ్ట్ : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు
Read Moreవసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్లో ఐటీ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల ఐటీదాడులు కొనసాగుతున్నాయి. వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ తనిఖీలు చేపట్టింది. ఎస్ఆర్నగర్ లోని ప్రధాన
Read MoreKajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్
సీని నటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.
Read Moreమన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreగుజరాత్ ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్
గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్లో లీక్ అవడం కలకలం రేపుతోంది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్ క్
Read Moreకేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read Moreశ్రీశైలం డ్యాం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
శ్రీశైలం డ్యాం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్నగర్ వెళ్తున్న బస్సు డ్యాం సమీపంలోని
Read More












