
andhrapradesh
చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని అర
Read Moreఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసి.. పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. నాలుగు
Read Moreఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికలు వాయిదావేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు క
Read Moreఅఖిలప్రియ తమ్ముడిపై కేసు.. ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు
కిడ్నాప్ కేసులో నిందితుడిగా జగత్విఖ్యాత్ రెడ్డి అఖిలప్రియ పోలీసు కస్టడీ పూర్తి.. జైలుకు తరలింపు హైదరాబాద్, వెలుగు: రియల్టర్ ప్రవీణ్ రావు కిడ్
Read Moreఅఖిలప్రియకు నో బెయిల్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. అఖిలప్రియను మూడు రో
Read Moreసంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే సంగమేశ్వరం (రాయలసీమ ఎత్తిపోతల) ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ప్రాజెక్టు పనులను నిలుపుదల చ
Read Moreసంగమేశ్వరం డీపీఆర్లో అన్నీ తప్పులే
సంగమేశ్వరం డీపీఆర్లో తప్పులు ఏపీ పంపిన రిపోర్ట్లో వివరాలేవీ లేవన్న కేంద్రం పూర్తి ఇన్ఫర్మేషన్తో మళ్లీ పంపాలని లెటర్ హైదరాబాద్, వెలుగు: డీటైల్డ్
Read More3 రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీసీఎం చంద్రబాబు. 3 రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట
Read Moreసంగమేశ్వరం స్టార్టయింది.. మన బ్యారేజీ ఏమైంది సారూ?
కృష్ణా నదిపై పెద్దమారూరు దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని అప్పట్లో ప్రకటన సంగమేశ్వరం ఆపకుంటే శ్రీశైలానికే నీళ్లు రానివ్వబోమన్న కేసీఆర్ లైట్ తీసుకున్న ఏప
Read Moreఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 478 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ బారినపడిన వారిలో 715 మంది కోలుకొని డిశ్
Read Moreఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగుర
Read Moreసిజేరియన్లలో తెలంగాణ టాప్.. ఏపీ సెకండ్..
సిజేరియన్లు మనదగ్గర్నే ఎక్కువ రాష్ట్రంలో 60.7 శాతం పెద్దాపరేషన్లే .. సర్కార్ దవాఖాన్లలోనూ పెరిగినయ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడి 41.7 శాతంతో
Read Moreసంగమేశ్వరం పనులపై ఎన్జీటీలో పిటిషన్
ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్, వెలుగు: ఎన్జీటీ తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్
Read More