andhrapradesh

నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన పేరు తెలియని తెలుగు మనిషి ఉండడు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆయన సుపరిచితుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి

Read More

ఏపీలో కొత్తగా 10,368 కేసులు..84 మంది మృతి

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా 10,368 పాజిట

Read More

ఏపీలో కొత్తగా 10,603 కరోనా కేసులు..88 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 88 మంది మృతి చెందారని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌‌. తాజాగా

Read More

ఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు

కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతుండటంతో పాటు.. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని కోవిడ్ సెంటర్ల అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్

Read More

కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌లను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రైవేట్ ల్యాబ్ ల‌లోని కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌లను త‌గ్గిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో భయపడుతూ ఆస్పత్రులకు వెళ్తే.. ఫీజుల రూప

Read More

సీఆర్డీఏ రద్దుపై ఏపీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారిం

Read More

ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు

ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో..

Read More

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. 92 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,927 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపిం

Read More

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌లకు బ్రేక్ దర్శన టికెట్లు

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం సెప్టెంబ‌రు నెలలో ప్రతిరోజూ 100 ఆన్‌లైన్ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో

Read More

ఏపీలో కొత్త‌గా 8601 క‌రోనా కేసులు న‌మోదు..86మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. అదే స్థాయిలో క‌రోనా త‌గ్గి డిశార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపిన

Read More

ఏపీలో కొత్తగా 7,895 కరోనా కేసులు.. 93 మంది మృతి

ఏపీలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 7,895 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసు

Read More

నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం చేస్తాం

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.. అడవిలో బ్రతుకుతున్నామా అనిపిస్తుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్ల విషయంలో అన్

Read More

నీటి విషయంలో రాజీపడం

త్వరలోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు చేపడతాం ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం జగన్ అమరావతి, వెలుగు: ‘రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో

Read More