andhrapradesh

నీటి విషయంలో రాజీపడం

త్వరలోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు చేపడతాం ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం జగన్ అమరావతి, వెలుగు: ‘రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో

Read More

ఎన్జీటీ తీర్పు ఇచ్చే టైమ్లో.. సర్కార్ మేల్కొంది

సంగమేశ్వరంపై ట్రిబ్యునల్ ముందుకు తెలంగాణ పిటిషన్ రీఓపెన్ చేయాలని అఫిడవిట్ జాయింట్ కమిటీ రిపోర్టుపై అబ్జెక్షన్ రిపోర్టు ఇచ్చినంక వారం పాటు సైలెంట్ గా ఉ

Read More

ఏపీలో దళితుడికి గుండు ఘటనపై రాష్ట్రపతి సీరియస్

ఘటనపై ఎంక్వైరీ చేయండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్‌కు గుండు గీయించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవ

Read More

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా అనారోగ్యంతో క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి

Read More

కేసీఆర్ తెలంగాణను వదిలి.. రాయలసీమను రతనాలసీమగా మార్చేలా ఉన్నడు

సీఎం కేసీఆర్ కు రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కన్నా.. కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ చంద

Read More

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలోని ఓ కరోనా హాస్పిటళ్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షార్ట్ సర

Read More

ఏపీ నీళ్లెత్తుకు పోతుంటే..కర్నాటకతో కొట్లాటా?

సంగమేశ్వరం లిఫ్టుపై సుప్రీంలో వేసిన పిటిషన్ లో ఫస్ట్‌ రెస్పాండెంట్‌గా కర్నాటక తర్వాత మహారాష్ట్ర .. మూడో ప్రతివాదిగా ఏపీని చేర్చిన రాష్ట్ర సర్కారు సుప్

Read More

కరోనా పేషంట్లకు వైద్యం చేసిన ఏపీ ఎమ్మెల్యే

తన ఎమ్మెల్యే హోదానే పక్కనపెట్టి కరోనా పేషంట్లకు వైద్యం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా కదిరి

Read More

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి

ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు అయిన వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన ఈ తెల్లవారుజామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స

Read More

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు

కడప జిల్లా పెండ్లిమర్రిలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటుపడ్డ కొంతమంది శానిటైజర్ తాగి మృతిచెందారు. మొత్తం పదిమంది శానిటైజర్ తాగినట్లు సమాచారం.

Read More

వీడియో: విశాఖలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ విరిగిపడి పలువురు మృతి

విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి  పది మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తె

Read More

16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్‌ పరీక్షలు

వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్

Read More

వాగులో కొట్టుకుపోయిన కారు.. మహిళ గల్లంతు

ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు.. మరో మహిళ గల్లంతు రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అలా పొంగుతు

Read More