
andhrapradesh
ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి
అమరావతి: లాక్ డౌన్ సడలింపుల క్రమంలో ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన
Read Moreవిదేశాలలో చిక్కుకున్న వారితో ఏపీకి చేరుకున్న రెండు విమానాలు
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను ప్రవేశపెట్టింది. ఆ మిషన్ లో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన
Read Moreరాష్ట్రవ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు
Read Moreఏపీలో కొత్తగా 52 కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ద కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వ
Read Moreకొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ
వరద నీళ్లే కాదు.. అడుగున ఉన్న నీళ్లకూ గండి కృష్ణా నదిలోనే పంప్హౌస్ కడుతున్న ఏపీ సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు పోతిరెడ్డిపాడు గండితో 8 టీఎంసీల మ
Read Moreఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. శనివారం తాజాగా 48 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ అధికా
Read Moreఏపీలో 2 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్య
Read Moreటెన్షన్..టెన్షన్..మరోసారి గ్యాస్ లీక్ తో రోడ్లపైకి జనం
విశాఖపట్నం, వెలుగు: వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గురువారం రాత్రి మరోసారి గ
Read Moreగోపాలపట్నం గ్యాస్ ప్రమాద బాధితుల కోసం హెల్ప్ లైన్
విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్.జీ. పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకై ఇప్పటికే 9మంది చనిపోయారు. దాదాపు 200 మందికి పైగా అస
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: తెలంగాణ నుంచి ఏపీకి పడవ ప్రయాణం
లాక్డౌన్ వల్ల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాగైనా సరే తమ ఊరు చేరాలనే కోరికతో.. అడ్డదారులు తొక్కుత
Read Moreప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై ఎక్కడికక్కడ పడిపోతున్న జనాలు
విశాఖపట్టణంలోని గోపాలపట్టణంలో ఉన్న ఎల్.జి. పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహ ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు వృద్ధులు వి
Read Moreఏపీలో కొత్తగా 60 కరోనాకేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్య ఆరోగ్య
Read Moreఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
పంచాయతీలకు పార్టీ రంగులపై ప్రభుత్వానికి షాక్ జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏపీ ప్రభుత్వానికి హై
Read More