andhrapradesh

ఏపీలో మరో 161 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  నిన్న మొత్తం 12 వేల 771 శాంప

Read More

పేకాటలో డబ్బు పోగొట్టుకొని బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్‌

పేకాటకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, నూజివీడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగింది. బ్యాంకుల

Read More

‘ఖేల్‌‌రత్న’కు జ్యోతి సురేఖ

అర్జునకు సాత్విక్ ‌‌సాయిరాజ్‌‌ న్యూఢిల్లీ: తెలుగు ఆర్చర్ ‌‌వెన్నం జ్యోతి సురేఖ ప్రతిష్టాత్మక  రాజీవ్‌‌గాంధీ ఖేల్‌‌రత్న అవార్డు రేసులో నిలిచింది. దశాబ్

Read More

తిరుమలలో భక్తుల దర్శనానికి గ్రీన్ సిగ్నల్

తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ

Read More

కొత్త ప్రాజెక్టులకు బ్రేక్​!

అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దు ఏపీ, తెలంగాణ సర్కార్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం రెండు రాష్ట్రాల పరస్పర కంప్లయింట్లకు స్పందనగా లేఖలు పర్మిషన్ లేకుండా

Read More

ఏపీలో మ‌రో 70 క‌రోనా కేసులు

ఏపీలో రోజు రోజుకీ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా 70 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క

Read More

సంచలన ట్వీట్.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు

ఏపీలో టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే

Read More

లాక్డౌన్‌లో పనులు లేక.. చేసిన అప్పులు తీర్చలేక.. డోలు వాయిద్యుడు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధ తట్టుకోలేక డోలు వాయిద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని బి.పి. అగ్రహార

Read More

50కి పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. దాదాపు 50కి పైగా క

Read More

ఏపీలో పెట్టుబ‌డుల‌పై కియా కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏపీలో వైఎస్ జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మే 30 నాటికి సంవ‌త్స‌రం పూర్త‌వుతున్న‌ సంద‌ర్భంగా ఏడాది పాల‌న‌పై నిర్వ‌హిస్తున్న సమీక్ష‌ల్లో కియా కంపెనీ

Read More

ఏపీలో 44 కొత్త కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల

Read More

ఏపీ సీఎం జగన్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సింగిల్ విండో పద్ధతిన షూటింగ్ లకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను

Read More

ఏపీలో 8,415 టెస్టులు.. 62 కొత్త కేసులు

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,415 శాంపిల్స్ టెస్టు చేయగా 62 మందికి పాజిటివ్ వచ్చింది. క

Read More