andhrapradesh
రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు
ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసు
Read Moreకరోనా సోకిందనే అనుమానంతో దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం జరిగింది. కరోనా సోకిందనే అనుమానంతో దంపతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేష్ ఆ
Read Moreఏపీలో 11కు చేరిన కరోనా కేసులు.. విజయవాడలో మరో యువకుడికి వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. కృష్ణా జిల్లా విజయవాడలో 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం
Read Moreకరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం
కరోనా కట్టడికి జనసేన అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రూ.50 లక్ష
Read Moreమరోకరికి పాజిటివ్.. ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. లండన్ నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ
Read Moreఏపీలోనూ లాక్ డౌన్: ఫ్రీగా బియ్యం, పప్పుతో పాటు రూ.1000
మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్ర
Read Moreఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఆరువారాల పాటు ఎన్నికలు
Read Moreశ్రీకాకుళంలో ఆటో బోల్తా.. నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరి జంక్షన్ వద్ద ఆటో, బైక్ ఢీకొన్నాయి. దాంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్త
Read Moreనరరూప రాక్షసుల అరెస్ట్: ప్రాణాలకు తెగించి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
నెల్లూరు జిల్లా : సినిమా స్టైల్లో ఘరానా దొంగలను పట్టుకున్నారు ఏపీ పోలీసులు. మర్డర్, కిడ్నాప్, భారీ దొంగతనాలు చేయడం కేడీ రౌడీలకు వెన్నతో పెట్టిన విద్య
Read Moreటీడీపీకి కర్నూల్ ఎంఎల్సీ రాజీనామా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి రాజకీయ వలసలు పెరిగాయి. ప్రతిపక్ష టీడీపీ నేతలు పార్టీని వదిలి.. వైసీపీలో చేరుతున్నారు. తాజాగా
Read Moreఏపీలో తొలి కరోనా కేసు నమోదు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర
Read Moreఏపీలో 24 కరోనా సస్పెక్ట్ కేసులు
11 మందికి నెగెటివ్ అమరావతి, వెలుగు: ఏపీలో 24 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా సస్పెక్టివ్స్బ్లడ్ శాంపుల్స్
Read Moreఉగాదికి 26 లక్షల ప్లాట్లిస్తం
కేబినెట్ భేటీలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం అమరావతి భూముల విచారణ సిట్కు అప్పగించాలని నిర్ణయం అమరావతి, వెలుగు: వచ్చే ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా 26
Read More












