andhrapradesh
బ్లాక్ ఫంగస్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సర్కారు కీలక నిర్ణయం ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కారు మరో
Read Moreఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహి
Read Moreఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా?
ఆంధ్ర నుంచి కరోనా ట్రీట్మెంట్ కోసం వచ్చే వారిని ఆపడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బార్డర్లో ప్రభుత్వ తీరు సరైంది కాదన
Read Moreఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం
రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే
Read Moreరుయా ఘటనపై విచారణకు ఆదేశం
తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక సోమవారం 11 మంది చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదక ఇవ్వా
Read Moreకడప జిల్లాలో పేలుడు..10 మంది మృతి
కడప : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురాళ్ల గనిల
Read Moreచంద్రబాబుపై నాన్బెయిలబుల్ కేసు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూల్లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికంగా నివసించే సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు చంద్ర
Read Moreఆంధ్రాకు బస్సులు ఆపేసిన తెలంగాణ ఆర్టీసీ
అక్కడ మినీ లాక్డౌన్తో సర్వీసులు నిలిపివేత ఏపీ సరిహద్దు దాకా మాత్రమే కొన్ని బస్సులు అడ్వాన్స్ బుక
Read Moreఏపీలో పాక్షిక లాక్ డౌన్
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోవిడ్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Read Moreతిరుపతిలో భారీ మెజార్టీ దిశగా వైసీపీ
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. అన్ని పార్టీలను కాదని వైసీపీ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించింద
Read Moreఆక్సిజన్ అందక బాత్రూంలో చనిపోయిన కరోనా పేషంట్
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరోనాతో ఓ వ్యక్తి బాత్రూంలోనే కుప్పకూలిపోయాడు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైపోతోంది. దాంతో రిమ్స్
Read Moreవాటర్ట్యాంక్లో దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్
కరోనా తగ్గదేమోనని భయంతో సూసైడ్ చేసుకున్న యువకుడు కృష్టా జిల్లాలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు
Read More












