
andhrapradesh
హాస్టల్లో కరోనా.. 52 మంది విద్యార్థినీలకు పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ
Read Moreసాగర్లో ఎక్కువ.. తిరుపతిలో తక్కువ పోలింగ్
తిరుపతి లోక్సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు సాగింది. సాయంత
Read Moreపరిస్థితిని బట్టి ఎగ్జామ్స్పై నిర్ణయం తీసుకుంటాం
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులన
Read Moreకృష్ణా బోర్డు పరిధి ఫైనల్!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేఆర్ఎంబీ చైర్మన్, మెంబర్ సెక్రటరీ భేటీ ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్&z
Read Moreఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయిందని.. 9 నెలల
Read Moreమాస్క్ పెట్టుకోలేదని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ
దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడొచ్చిన సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్ర
Read Moreటిప్పర్ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ను
Read Moreఅనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి
కడప: బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా
Read Moreటీటీడీ ఆధ్వర్యంలో త్వరలో కల్యాణమస్తు..
దరఖాస్తులకు టీటీడీ ఆహ్వానం సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన కల్యాణమస్తు కార్యక
Read Moreభజనలో పాల్గొన్న 21 మందికి కరోనా
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాల
Read Moreకూతురు,కొడుకు గొంతుకోసి.. తానూ గొంతుకోసుకున్న తల్లి
చిత్తూరు జిల్లా వి. కోటలో దారుణం జరిగింది. కూతరు, కొడుకు గొంతుకోసి ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన వి. కోట మండలం కొంగాటం పంచాయితీల
Read Moreతిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ.. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా కూడా పనిచ
Read Moreసీఎం జగన్కు ధన్యవాదాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూల్ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ఆయన
Read More