
andhrapradesh
ఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..
పర్యావరణ అనుమతులు తప్పనిసరి: ఎన్జీటీ హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది.
Read Moreఏపీలో కొత్తగా 2,905 కేసులు..16 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. దీంతో ఇప్పటివరకు నిర్వహించ
Read Moreఏపీలో కొత్తగా 1,901 కేసులు..19 మంది మృతి
అమరావతి: ఏపీలో కొత్తగా 1,901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8 లక్షల 8 వేల 924 కేసులు
Read Moreబోర్డుల కంట్రోల్లోకి ప్రాజెక్టులు!
కేంద్ర జలశక్తి శాఖకు చేరిన ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఆయా నదుల బోర్డుల నియం
Read Moreగోదావరి ట్రిబ్యునల్కు కేసీఆర్ ఓకే
కృష్ణా ట్రిబ్యునల్ కోసం సుప్రీం కేసు వెనక్కి తీసుకుంటం ఒక్క రోజులో ప్రపోజల్ పంపుతామన్న సీఎం రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ పంపిన జల శక్తి శాఖ
Read More‘సంగమేశ్వరం’పై ముందుకెళ్లొద్దు
ఏపీకి మళ్లోసారి లెటర్ రాసిన కృష్ణా బోర్డు హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ పనులపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా
Read Moreరేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు?
ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ పై నేడు చర్చలు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కొలిక్కి వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య చర
Read Moreఏపీలో కొత్తగా 4,038 కేసులు..38 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,038 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో ఏపీలో 7,71,503కు కరోనా కేసులు చేరాయని.. బుధవార
Read Moreకొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను చంపి పాతిపెట్టాడు.
Read Moreభారీ వర్షాలతో అల్లకల్లోలం: ఆదుకుంటామని సీఎం కేసీఆర్కు మోడీ ఫోన్
భారీ వర్షాలతో అల్లకల్లోలమైపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు అండగ
Read Moreఏపీలో కొత్తగా 3,224 కేసులు..32 మంది మృతి
అమరావతి : ఏపీలో 24 గంటల్లో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరక
Read Moreఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య
Read Moreఏసీబీ పేరుతో ఎమ్మెల్యేకు బెదిరింపులు
ఏసీబీ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు నకిలీ ఏసీబీ బెదిరింపులు వచ్చాయి. ఏసీబ
Read More