announce

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ఇవాళ ప్రత్యేక సేవా పతకాలు  ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రకట

Read More

ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతుకు రూ.6లక్షల పరిహారం

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 133 మంది రైతులకు  7కోట్ల 95లక్షలు రిలీజ్ చేస్తూ రెవెన్యూశాఖ

Read More

అందర్ని పాస్ చేయడం ఇదే లాస్ట్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తెలంగాణప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ లో అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ

Read More

సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. ఆయనపై పోటీ పెడతాం

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్...కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి రాగానే పేరు ప్రక

Read More

కుక్క ఆచూకి తెలిపిన వాళ్లకు రూ.30 వేలు

అల్లారు ముద్దుగా పెంచుకున్న తన పెంపుడు కుక్క ఆచూకి తెలిపాలని కోరింది ఖైరతాబాద్ కు చెందిన యజమాని పుష్పప్రియ. అంతేగాకుండా ఆచూకి చెప్పిన వారికి  రూ.

Read More

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మట్టిపెళ్లలు కూలి చనిపోయిన ఘటనలో సాయం ప్రకటించారు ప్రధాని మోడీ. పీఎం కేర్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయ

Read More

టీకా వేసుకుంటే రూ.13 వేలు

ఏథెన్స్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు గ్రీస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీకాలు వేసుకునే యువతకు రూ.13 వేలు అందజేస్తామని ప్రకటించిం

Read More

ఒలింపిక్స్ ఫ్యాన్స్​కు కొత్త రూల్స్.. మందు, చిందు, బంద్​

టోక్యో: కరోనా నేపథ్యంలో.. ఒలింపిక్స్‌‌‌‌ స్టేడియాలకు వచ్చే ఫ్యాన్స్‌‌‌‌కు కఠినమైన రూల్స్‌‌‌&z

Read More

ఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక

Read More

రైతులకు రూ.10 వేలు..ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3వేలు

కరోనా సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారి కోసం రూ. 1200 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ

Read More

మహారాష్ట్రలో  8వ తరగతి వరకు పరీక్షల్లేవ్.. అందరూ పైతరగతులకు ప్రమోట్

కరోనా నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ముంబై: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వి

Read More

ఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దు-ఈసీ

ఎల్లుండి 3వ తేదీ సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయినందున ఇవాళ పోలింగ్ ముగిసిన వెంటనే

Read More

ఎర్రకోట వేదికగా ఒన్‌ నేషన్‌-ఒన్‌ హెల్త్‌ కార్డుపై మోడీ ప్రకటన

భారత దేశం రేపటి(శనివారం) 74వ ఇండిపెండెన్స్‌ డే కు సిద్ధమైంది. పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా  ప్రధా

Read More