ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ఇవాళ ప్రత్యేక సేవా పతకాలు  ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సర్వీసులు అందచేసే పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం  కొన్నేళ్లుగా  ఈ అవార్డులను అందచేస్తోంది. ఇవాళ ప్రకటించిన  అవార్డులలో ఏడుగురికి మహోన్నత సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు, 90 మందికి ఉత్తమ సేవా పతకాలు, 471 మందికి సేవా పతకాలను  ప్రకటించింది. 

టీచర్ల ఇబ్బందులు ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం

యాదాద్రికి భారీ విరాళమిచ్చిన హెటిరో