రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 133 మంది రైతులకు 7కోట్ల 95లక్షలు రిలీజ్ చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున పరిహారం అందించనుంది సర్కార్. ఏడేళ్లుగా రైతు ఆత్మహత్యలపై స్పందించని సర్కార్.. ఇటీవల వరుసగా రైతు ఆత్మహత్యలతో విమర్శలు రావడంతో.. కొందరికి పరిహారం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో అత్యధికంగా.. వికారాబాద్ జిల్లాలో 27మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23మంది రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇక అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్క రైతు కుటుంబానికి పరిహారం అందనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రోజుకు సగటున ముగ్గురు చొప్పున చనిపోతున్నారని రైతు సంఘాలు చెప్తున్నాయి. ఏడేళ్లుగా ఏడువేల మందికి పైగా రైతులు చనిపోగా... ప్రస్తుతం 133మంది రైతులకు పరిహారం ఇస్తోంది సర్కార్.
ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతుకు రూ.6లక్షల పరిహారం
- తెలంగాణం
- December 26, 2021
లేటెస్ట్
- Good Food : టమాటా కెచప్ తింటే.. మెటిమలు వస్తాయా.. బరువు పెరుగుతారా..?
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Good Health : రోజుకు అరగుప్పెడు అవిసె గింజలు తినండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!
- Manjummel Boys OTT Official: ఎట్టకేలకు OTTకి వచ్చేస్తున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- 9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో
- ఏజెన్సీ ప్రాంతాల్లో కఠిన నిఘా.. మావోయిస్టులు లొంగితే పూర్తి సహకారం అందిస్తాం : ఎస్పీ శభరీష్
- సీపీఎం ఫుల్ సపోర్ట్ మాకే: సీఎం రేవంత్ రెడ్డి
- 99 శాతం హామీలు అమలు చేసి.. హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: సీఎం జగన్
- నేను ఒక్క డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయింది: మల్లారెడ్డి
Most Read News
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రెడీ..డీజే మోతకి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!