ap news
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు పంపింది. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్పై
Read Moreశీతల అష్టమి ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మహిళలు మృతి : చద్దన్నం ప్రసాదం సమర్పణకు ఎగబడిన భక్తులు
నలంద: బిహార్లోని నలందలో విషాద ఘటన జరిగింది. చైత్ర మాసంలో చివరి మంగళవారం కావడంతో మాతా శీతలాష్టమి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సమయంలో తీవ్ర తొక్కిసలా
Read Moreహైదరాబాద్ బంజారాహిల్స్లో శ్మశానాన్ని గ్యాస్ గోదాం చేసేశారు.. బ్లాక్ దందా.. 414 సిలిండర్లు సీజ్
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్యాస్ కొరతను ఆసరా చేసుకుని అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ కేంద్ర
Read Moreఆమనగల్లులో దారుణం.. భార్య, కొడుకును చంపేశాడు.. చావు బతుకుల మధ్య కూతురు
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిధిలో మద్యం మత్తులో ఒక మనిషి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా కత్తితో దాడి చేశాడ
Read Moreకల్తీ నివారణకు కఠిన చట్టం.. రాష్ట్రంలో కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం: డిప్యూటీ సీఎం భట్టి
ఇది అచ్చమైన ‘పీపుల్స్ బడ్జెట్’.. లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుం
Read Moreఐపీఓకు ప్రాప్షేర్ సెలెసియా
న్యూఢిల్లీ: ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కు చెందిన ప్రాప్షేర్ సెలెసియా ఐపీఓ వచ్చే నెల 10–16 తేదీల్లో జరుగుతుంది. దీనిద్వారా కంపెన
Read More5.2 శాతం పెరిగిన ఐఐపీ
న్యూఢిల్లీ: తయారీ రంగం మెరుగుపడటంతో గత నెల భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 5.2 శాతం వృద్ధి సాధించింది. 2025 ఫిబ్రవరిలో ఇది 2.7 శాతంగా ఉంది. ఈ ఏడాది జ
Read Moreహైదరాబాద్లో గ్లోబల్ గోల్డ్ సిటీ గోల్డ్ సిక్కా ప్రకటన
హైదరాబాద్, వెలుగు: బంగారానికి సంబంధించిన అన్ని సేవలనూ ఒకే చోట అందించడానికి హైదరాబాద్లో గ్లోబల్ గోల్డ్ సిటీని ప్రారంభిస్తామని గోల్డ్ సిక్కా ల
Read Moreఉజ్జయిని ఆలయంలో హుండీల లెక్కింపు: రూ. 23 లక్షల ఆదాయం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీలను సోమవారం లెక్కించారు. నగదు రూపంలో రూ. 21,34,803, నాణేల
Read Moreచేసే పని హైదరాబాద్లో డాక్టర్ ఇంట్లో కారు డ్రైవర్.. బంగారం కోసం ఇద్దరిని చంపిన సైకో కిల్లర్ !
హైదరాబాద్: హైదరాబాద్లో సైకో కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణ
Read Moreమార్కెట్లోకి టూ బ్రదర్స్ ఆర్గానిక్ ప్రొడక్టులు
హైదరాబాద్, వెలుగు: టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్స్ తన ఉత్పత్తులను హైదరాబాద్లోని రత్నదీప్ స్టోర్స్లో విడుదల చేసింది. ఏ2 ఆవు నెయ్యి, ఖాప్లీ గోధ
Read Moreరూ.12.52 లక్షల కోట్లకు కేంద్ర ద్రవ్య లోటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (ఖర్చులు మైనస్ ఆదాయం) విలువ గత నెల నాటికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. ఇది 2026 ఆర్థిక సంవత్సరం బడ్జె
Read MoreNTPC నుంచి BHELకు భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నుంచి రూ.13,500 కోట్ల
Read More












