ap news
మిచాంగ్ ఎఫెక్ట్: విజయవాడ దుర్గగుడి ఘాట్ మూసివేత
మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడతాయని దుర్గగుడి అధికారులు ముందుగానే ఘాట్ రోడ్డు మూస
Read Moreముంచుకొస్తున్న మిచాంగ్.. ఎక్కడ తీరం దాటుతుందంటే....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇవాళ ( డిసెంబర్ 5) మధ్యాహ్నం నెల్లూరు – బాపట్ల మధ్య తుపాను తీరంద
Read Moreతిరుమల భక్తులకు అలర్ట్: ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగి పడే అవకాశం
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ( డిసెంబర్ 3 వ తేదీనుంచి) ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చర
Read Moreముంచుకొస్తున్న మిచౌంగ్.. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల తీరం దాటిందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ.
Read Moreవిజయవాడలో అగ్నిప్రమాదం..ఆస్పత్రి బిల్డింగ్లో చెలరేగిన మంటలు..పరుగులు పెట్టిన పేషెంట్లు
విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రి బిల్డింగ్ మొత్తం అన్ని ఫోర
Read Moreతిరుమలలో ఐదు డ్యాంలు ఒకేసారి నిండాయి.. అధికారులు అప్రమత్తం
టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్లో ఐదు డ్యామ్లు నిండాయి, . పూర్తిస్థాయిలో జలాశయాలు నిండటంతో నీటి నిల్వలతో డ
Read Moreతిరుమల భక్తలకు అలర్ట్: శ్రీకాళహస్తి- చెన్నై మధ్య ఆగిన రాకపోకలు
తిరుపతి వెళ్లే వారిని ప్రభుత్వం అలెర్ట్ చేసింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా వరదయ్య పాళ్యం మండలంలోని గోవర్ధనపురం వద్ద ఉన్న పాముల కాలువ ఉ
Read Moreడిసెంబర్ 4న తీరం దాటనున్న 'మిచాంగ్' తుఫాన్.. ఎపిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారింది. దీనికి 'మిచాంగ్'గా వాతావరణ శాఖ నామకరణం చేసింది. ఈ 'మిచాంగ్' తుఫాన్
Read Moreసముద్రం మధ్యలో తగలబడిన బోటు
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప
Read Moreఏపీకి తుఫాన్ ముప్పు: మచిలీపట్నం-చెన్నై మధ్య తీరం దాటనున్న మిచాంగ్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి అంటే శనివారం(నవంబర్ 02) నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హ
Read Moreఫైబర్ నెట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ( నవంబర్ 30) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటి
Read Moreరాయలసీమ వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన జగన్.. అవుకు రిజర్వాయర్ జాతికి అంకితం
రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ.567.94 కోట్లతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్
Read Moreనాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద పోలీసుల పహారా .... 2 వేల క్యూసెక్కులను విడుదల చేసిన ఏపీ అధికారులు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులను పట్టించుక
Read More












