ap news

Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం: 33 రైళ్లు రద్దు...22 రైళ్లు దారి మళ్లింపు

ఏపీలోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య  14 కు చేరింది.  దీంతో  ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను ర

Read More

Andhra train accident: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు, గార్డు మృతి

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద నిన్న (అక్టోబర్ 29) జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 50మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద

Read More

రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..

ఏపీలోని విజయనగరం జిల్లాలో నిన్న (అక్టోబర్ 29) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసా

Read More

ఏపీ రైలు ప్రమాదం..తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

32 మందికి గాయాలు  సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన మరో రైలు పట్టాలు తప్పిన మూడు బోగీలు విద్యుత్ వైర్లు తెగడంతో సహాయక చర్యలకు ఆటంక

Read More

Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతులు

విజయనగరం  జిల్లా  చినరావుల పల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందినట్లు అధ

Read More

Andhra Train Accident: వీలైనన్ని అంబులెన్సులు పంపండి : సీఎం జగన్

విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకునేందుకు వీలైనన్ని అం బులెన్సులు పంపాలని.. స్థానిక అధికారులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది వెంటనే స్పాట్ క

Read More

Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదం..హెల్ప్ లైన్ నెంబర్లు

విజయనగరం రైలు ప్రమాద బాధితులకోసం విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం నెంబర్లు.. ఎయిర్ టెల్:      &n

Read More

పలాస ప్యాసింజర్ రైలు ప్రమాదం జరిగింది ఇలా.. కారణాలు ఇవీ..

మొదట పలాస ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అందులోని ఓ బోగీ.. పల్టీలు కొట్టి.. మెయిన్ లైన్ లోని రైలు ట్రాక్ పై పడింది.ఆ లైన్ లో వేగంగా వస్తున్న గూడ్స్

Read More

Andhra Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం..రెండు రైళ్లు ఢీ

ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి(అక్టోబర్29) రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్&

Read More

గుండె తరలింపునకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫ్లయిట్

గన్నవరం నుంచి తిరుపతికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.  విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన జయప్రకాశ్

Read More

చంద్రబాబు బెయిల్ పిటీషన్ నేను విచారించలేను : జడ్జి నిర్ణయంతో వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నుంచి

Read More

రాజమండ్రి జైలుపై డ్రోన్ తిరుగుతోంది.. నన్ను చంపటానికి కుట్ర : చంద్రబాబు లేఖ

రాజమండ్రి జైల్లో తన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  ఏసీబీ కోర్టు జడ్జికి ఆయన మూడు పేజీల లేఖ రాశారు. 2023 అక్టోబర్ 25న  రాసిన లేఖను

Read More

ఏపీ మంత్రి అంబటి రాంబాబు కారుపై పడిన గోధుమ బస్తాలు.. తప్పిన ప్రమాదం

 ఖమ్మం: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లలో అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై లారీ నుంచి

Read More