ap news

ఆ ఊర్లో అంతే... చెప్పులేసుకోరు.. బయటి వ్యక్తులను ముట్టుకోరు..

 కంప్యూటర్ యుగంలో కూడా  మూఢనమ్మకాలను, గ్రామ ఆచారాలను .. కట్టుబాట్లను వదలిపెట్టడం లేదు.  టెక్నాలజీ పెరిగినా ఆంధ్రప్రదేశ్ లో ని ఓ పల్లెటూ

Read More

వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవానికి ఏర్పాట్లు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ( అక్టోబర్ 23) ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కర

Read More

స్టేషనులో పంచకట్టులో తిరుగుతున్న పోలీసులు

దసరా పండుగ అంటే పోలీసుల పండుగ అంటారు.  దసరా  రోజున పోలీసుల ఆయుధాలకు పూజ చేస్తారు.  అయితే నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు నయా ట్రెండ్ స

Read More

విజయవాడలో ఘనంగా వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం

దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు, వంగవీటి రాధా వివాహం విజయవాడలో  అంగరంగ వైభంగా  జరిగింది.  అక్టోబర్ 22న  రాత్రి విజయవాడలోని పోరం

Read More

HEALTH TIPS: సరిగా నిద్ర పట్టడం లేదా.. అయితే మీకు ఏ హార్మోన్ అవసరమంటే...

వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది. జీవగడియార

Read More

నేను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నా.. చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ

తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన రాజమండ్రి జైలులో 43 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను జైలులో లేను.. ప్రజల హృదయాల

Read More

నా దగ్గరకు వస్తే పవన్ కు ట్యూషన్ చెబుతా: మంత్రి బొత్స

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై (Janasena Pawan Kalyan) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathayanarayana) సంచలన కామెంట్స్ చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడే

Read More

స్వర్ణరథంపై విహరించిన శ్రీ వేంకటాద్రీశుడు

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.  8వ రోజైన ఆదివారం (అక్టోబర్ 22)  ఉద‌యం  శ్రీ‌దేవి, భూదేవి

Read More

శ్రీవారి భక్తులకు హైకోర్టు షాక్... టీటీడీ ఇచ్చిన దర్శనాన్ని వినియోగించుకోండి

 కోవిడ్-19 సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రస్తుతం అవకాశం కల్పించాలని హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెం

Read More

విషాదంగా విహారయాత్ర... -గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

 యానం విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు గౌతమి గోదావరిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని సజ్జాపురం గ్రామానికి చెం

Read More

అక్టోబర్ 31న ఏపీ మంత్రివర్గ సమావేశం...

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఈనెల 31వ తేదీన  రాష్ణ్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి

Read More

నిజం గెల‌వాలి పేరుతో జనంలోకి భువనేశ్వరి .. ఎప్పుడంటే..

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక  ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భువనేశ

Read More

కులాల గురించి జాగ్రత్తగా మాట్లాడండి.. పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం

జనసేన పార్టీ అధికార ప్రతినిథులకు  ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు,  శనివారం ( అక్టోబర్ 21) పార్టీ అధికార ప్రతినిథులతో సమావేశ

Read More