ap news
రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి
రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు స్వల్పంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం (జులై 23) సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంట
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్... అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై 24న ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Read Moreశ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 
Read Moreఆర్కే భార్య శిరీష అరెస్ట్పై NIA ప్రకటన
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ
Read Moreఅందుకే లేఖ దాచిపెట్టమని చెప్పా: సీబీఐకి సునీత భర్త వాంగ్మూలం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప
Read Moreకాకినాడ తీరంలో కచిడి చేప : ఈ చేప దారంతోనే ఆపరేషన్ల తర్వాత కుట్లు వేసేది..
మత్స్యకారులు నిత్యం వేటకు వెళ్తుంటారు.. అయినా రోజూ విధితో పోరాటం చేస్తారు.. ఒక్కోసారి వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కదు.. కానీ ఒక్క చేప మాత్రం
Read Moreప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోమరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు రోగులు మృత్యువ
Read More24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోనూ వర్షాలు
ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిం
Read Moreమంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు... పవన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టడానికి వైసీపీ స
Read Moreఏపీలోనే పెట్రోల్ ధరలు అధికం... కేంద్రం వెల్లడి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది . ఈమేరకు కేం
Read Moreతగ్గేదేలే: వాలంటీర్లపై పవన్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు
జగన్కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 10 గంటలు
తిరుమలలో గురువారం ( జులై 20) నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర
Read Moreరైల్వే యార్డులోనే.. తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్
తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్ లో పద్మావతి ఎక్స్ప్రెస్ బుధవారం ( జులై 19) పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్ ఫారంలో
Read More












