Asaduddin Owaisi

నాపై కాల్పులు చేసినోళ్లలో ఒకడిని పట్టుకున్నం

యూపీలో కాల్పుల ఘటనపై V6తో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుం

Read More

బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార

Read More

యూపీ ఎలక్షన్స్.. 100 సీట్లలో ఎంఐఎం పోటీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకు గానూ ఎంఐఎం పార్టీ 100 చోట్ల పోటీ చేయబోతోందని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Read More

మాకు రెండు పార్టీలతో పొత్తు కుదిరింది

తాము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు ఉంటారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో త

Read More

నిజాలు వినడానికి ప్రధాని మోడీ ఇష్టపడట్లే

ప్రధాని మోడీ.. నిజాలు వినేందుకు ఇష్టపడడం లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో మీటింగ్&z

Read More

రామ నామ స్మరణ చేయాలె.. ఒవైసీకి యూపీ మంత్రి సవాల్

షమ్లి: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే అసదుద్దీన్ ఒవైసీ జంధ్యం వేసుకుంటారని ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ

Read More

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

అమ్మాయిలకు వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మోడీ ప్ర

Read More

హిందువును అధికారంలోకి తేవడమే సెక్యులరిజమా?

ఈ దేశం కేవలం హిందువులదే కాదని, భారతీయులందరిదీ అని ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘ఈ దేశం హిందువులది.. కానీ హిందుత్వవాదులది క

Read More

ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాలు వెనక్కి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన

Read More

రాజస్థాన్‎లో పార్టీని ప్రారంభించి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాం..

రాజస్థాన్‌లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా

Read More

సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?

పాక్ మన ప్రజల ప్రాణాలతో ప్రతిరోజూ 20 20 మ్యాచ్ ఆడుతోంది చైనా గురించి మాట్లాడేందుకు ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవై

Read More

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు

ఉత్తరప్రదేశ్: ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్య

Read More

సెకండ్ వేవ్ లో ప్రజలను గాలికి వదిలేశారు

హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ విషయంపై శనివారం ఆయన ట్వీట్ చ

Read More