- పాక్ మన ప్రజల ప్రాణాలతో ప్రతిరోజూ 20 20 మ్యాచ్ ఆడుతోంది
చైనా గురించి మాట్లాడేందుకు ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత భూభాగంలో చైనా తిష్టవేసిందని ఆయన అన్నారు. మోడీ చైనా గురించి మాట్లాడకపోవడమే కాకుండా.. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కూడా మాట్లాడడంలేదని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని... మనవాళ్లు 9 మంది సైనికులు చనిపోయారని ఒవైసీ అన్నారు. ఈ టైమ్లో పాకిస్తాన్తో టీ20 మ్యాచ్ ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ లో మన ప్రజల ప్రాణాలతో ప్రతిరోజూ 20 20 మ్యాచ్ ఆడుతోందని మండిపడ్డారు.
#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU
— ANI (@ANI) October 19, 2021
For More News..