Ayodhya
అయోధ్యకు 54 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు....
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యా
Read Moreశ్రీరామా ... అయోధ్యలో ఏమిటీ రేట్లు...
పండుగ వస్తే చాలు కొబ్బరికాయలు.. అరటిపండ్లు..తమలపాకుల ధరలు కొండెక్కుతాయి. ఇక జాతరలైనా.. ఉత్సవాలైతే ఆ ప్రాంతంలో ఏది కొనాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్స
Read Moreఅయోధ్య రాములోరికి కోనసీమ బోండాలు
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దేశమంతా రామనామం మోగుతుంది. తమ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాటిని రామయ్యకు కానుకగా ఇచ్చేం
Read MoreViral Video: 20 కేజీల బిస్కెట్లతో.. అయోధ్య రామమందిర ప్రతిరూపం
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి, బాల రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు కౌంట్డౌన్ మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొ
Read Moreఫలించిన 550ఏళ్ల కల.. గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా విగ్రహం
సుమారు 550 సంవత్సరాల తర్వాత, లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. ఈరోజు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో
Read Moreఅయోధ్య పోస్టల్ స్టాంప్ వచ్చేసింది.. రేపు డబ్బులు కూడా వచ్చేస్తాయా..!
అయోధ్యలో పవిత్రోత్సవానికి ఐదు రోజుల ముందు.. శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోదీ స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఇదే సమయంలో భగవాన్ రామ్పై
Read Moreఅయోధ్యకు డబ్బే డబ్బు : ప్రతి నెలా రూ.2 కోట్ల విరాళం..
దశాబ్దపు అతిపెద్ద ఈవెంట్లలో ఒకదానికి ఇప్పుడు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పవిత్ర నగరమైన అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనుండటంతో ఈ
Read Moreసరయూ నది తీరంలో కలశ పూజ
అయోధ్య (యూపీ ): అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో భాగంగా రెండో రోజైన బుధవారం ‘కలశ పూజ’ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద
Read Moreజై శ్రీరాం : అయోధ్య రాముడికి.. అత్తారింటి నుంచి ట్రక్కుల్లో కానుకలు
అయోధ్యలో రామయ్య ప్రభువు కొలువు దీరే వేళ తన అత్తగారింటి నుంచి సీతామాత జన్మస్థలమైన ...బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కా
Read Moreశ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..
అయోధ్యలో కొలువయ్యే శ్రీరాముడు.. కొత్త ఆలయంలోకి ప్రవేశించారు. ఊరేగింపుగా శ్రీరామ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆలయ ట్రస్టు అధికారులతోపాటు పూజరులు. అయోధ్య గు
Read MoreVirat Kohli: రామ మందిర ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న అయోధ్యకు విరాట్ దంపతులు
ఈ నెల జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఆరోజున మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రామ్లల్లా(బాల ర
Read Moreరామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read More












