Ayodhya
రామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read MoreFact Check : రూ.500 నోట్లపై శ్రీ రాముడు.. రామ రాజ్యంలో నిజమెంత..!
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో శ్రీరాముడి ఫోటోతో కూ
Read Moreశ్రీరాముడి విగ్రహం చెక్కిన అరుణ్ యోగిరాజ్
అయోధ్యలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహం ఖరారైంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను
Read Moreప్రతి శుక్రవారం .. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్
సికింద్రాబాద్, వెలుగు : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ &nb
Read Moreఅయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులు బంద్
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 22న మధ్యాహ్
Read Moreరామమందిరం వేడుకకు కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు అధికారిక ఆహ్వానాన్ని అందుకున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో
Read Moreఅయోధ్యలో108 అడుగుల అగరబత్తిని వెలిగించిన్రు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా వారం రోజులే టైమ్ ఉంది. ఈ మహా క్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ న
Read Moreఅయోధ్య యాత్ర.. కారుపై రామాయణంలోని దృశ్యాలు.. వ్యాపారి కొత్త ఆలోచన
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ, సూరత్కు చెందిన సిద్ధార్థ్ దోషి అనే ఓ వస్త్ర వ్యాపారి..
Read Moreఅందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ
జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రామ మందిర శంక
Read Moreఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. రాములోరిని దర్శించుకుంట: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేళ్లచెరువు, వెలుగు: అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన ఫ్యామిలీ మొత్తం రామభక్తులే
Read Moreఅయోధ్యలో చీపురు చేతబట్టిన సీఎం యోగి
అయోధ్య: ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యూపీ సర్కారు రాష్ట్ర వ్యాప్త క్లీనీనెస్ డ్రైవ్ చేపట్టింది.అయోధ్యలో నిర్వహించిన క్లీనీనెస్ కార్యక్రమంలో
Read Moreఅయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరుకానున్నారని వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి వి
Read More












