Ayodhya
అయోధ్య పోస్టల్ స్టాంప్ వచ్చేసింది.. రేపు డబ్బులు కూడా వచ్చేస్తాయా..!
అయోధ్యలో పవిత్రోత్సవానికి ఐదు రోజుల ముందు.. శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోదీ స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఇదే సమయంలో భగవాన్ రామ్పై
Read Moreఅయోధ్యకు డబ్బే డబ్బు : ప్రతి నెలా రూ.2 కోట్ల విరాళం..
దశాబ్దపు అతిపెద్ద ఈవెంట్లలో ఒకదానికి ఇప్పుడు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పవిత్ర నగరమైన అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనుండటంతో ఈ
Read Moreసరయూ నది తీరంలో కలశ పూజ
అయోధ్య (యూపీ ): అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో భాగంగా రెండో రోజైన బుధవారం ‘కలశ పూజ’ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద
Read Moreజై శ్రీరాం : అయోధ్య రాముడికి.. అత్తారింటి నుంచి ట్రక్కుల్లో కానుకలు
అయోధ్యలో రామయ్య ప్రభువు కొలువు దీరే వేళ తన అత్తగారింటి నుంచి సీతామాత జన్మస్థలమైన ...బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కా
Read Moreశ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..
అయోధ్యలో కొలువయ్యే శ్రీరాముడు.. కొత్త ఆలయంలోకి ప్రవేశించారు. ఊరేగింపుగా శ్రీరామ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆలయ ట్రస్టు అధికారులతోపాటు పూజరులు. అయోధ్య గు
Read MoreVirat Kohli: రామ మందిర ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న అయోధ్యకు విరాట్ దంపతులు
ఈ నెల జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఆరోజున మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రామ్లల్లా(బాల ర
Read Moreరామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read MoreFact Check : రూ.500 నోట్లపై శ్రీ రాముడు.. రామ రాజ్యంలో నిజమెంత..!
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో శ్రీరాముడి ఫోటోతో కూ
Read Moreశ్రీరాముడి విగ్రహం చెక్కిన అరుణ్ యోగిరాజ్
అయోధ్యలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహం ఖరారైంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను
Read Moreప్రతి శుక్రవారం .. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్
సికింద్రాబాద్, వెలుగు : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ &nb
Read Moreఅయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులు బంద్
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 22న మధ్యాహ్
Read Moreరామమందిరం వేడుకకు కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు అధికారిక ఆహ్వానాన్ని అందుకున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో
Read More