Bandi Sanjay
జన హోరుకు మోడీ ఫిదా..వారెవ్వా అంటూ..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మోడీ నామస్మరణతో మార్మోగింది. ఆయన ఎంట్రీ ఇస్తున్న టైంలో సభ మోడీ నినాదాలతో హోరెత్తింది. ఆ హోరుకు మోడీ కూడా ఫిదా అయ్యాడ
Read Moreకేసీఆర్ గడీని బద్దలుకొడ్తం
బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోడీ చేసిన సేవలను కొనియాడుతూ
Read Moreకాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్న
Read Moreబీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్ల
Read Moreమోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమయంలో టీఆర్ఎస్ కుట్రతోనే ఫ్లెక్సీలు పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోడీ ఫ్లెక్సీల్లో లేకున్నా ప్ర
Read Moreటీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే రామరాజ్యం రావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకే జాతీయ నేతలు రాష్ట్ర
Read Moreతెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది
ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్లు పెట్టింద
Read Moreఎస్సీ వర్గీకరణ హామీ విషయంలో బీజేపీ మోసం చేసింది
MRPS శాంతియుత ర్యాలీ ప్రారంభం MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని MRPS
Read Moreరాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది
హైదరాబాద్: కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం ఏవీ పనిచేయవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్
Read Moreప్రజల కోసం పనిచేసే మోడీ సేల్స్మెనే
ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేం
Read Moreసభా వేదికపై 39 మంది ..
బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభా వేదికపై మొత్తం 39 మంది కూర్చోనున్నారు. ప్రధాని
Read Moreభాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న యోగి ఆదిత్య నాథ్
భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎంయోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యోగి యోగి వెంట ఆలయానికి బండి
Read Moreఊదితే పోయే ప్రభుత్వం మీది
నీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోతున్నరట.. జర చూసుకో దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్ గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నరని కామెంట్
Read More












