Bandi Sanjay

తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాడుదాం

తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీ

Read More

ఆ రెండు పార్టీలు ఒక్కటే

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  డైరెక్షన్​లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని, ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్, ఎంపీ బండి

Read More

సంస్థాగత బలోపేతంపై  బీజేపీ దృష్టి 

టూర్‌‌‌‌లో పాల్గొననున్న సంజయ్, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, వివేక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సెగ్మెంట్‌‌కో స్టేట్ లీడర్..

Read More

వర్షాలపై కరీంనగర్ కలెక్టర్తో కలిసి బండి సంజయ్ సమీక్ష

వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు మ

Read More

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్​ ప్లాన్​ !

గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని పీకే రిపోర్ట్​! గుజరాత్​ ఎన్నికలతో వెళ్లాలంటే వచ్చే నెలలోనే అసెంబ్లీని రద్దు చేయాలి ఆ తర్వాత రద్ద

Read More

అది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష

బండి సంజయ్ చేసేది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో వడ్లు కొంటామని మాట తప్పినట్లుగా..మీరు ముందస్తు ఎన్నిక

Read More

పోడు సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలె

కరీంనగర్: ప్రజలను సీఎం కేసీఆర్ బానిసలుగా చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో మౌనదీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సమస్

Read More

కరీంనగర్ లో కొనసాగుతోన్న బండి సంజయ్ మౌన దీక్ష

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా

Read More

టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు..అందుకే కేసీఆర్ కు భయం

ప్రధానిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి..ఫాల్తు రాజకీయాలు చేస్తున్నడు: సంజయ్ టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు..అందుకే భయపడుతున్నడు సుప్రీం తీర్పుప

Read More

పోడు భూములు, ధరణి లోపాలపై బండి సంజయ్ మౌన దీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష

Read More

మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ ఫోకస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మూడో విడుతకు రంగం సిద్ధమవుతోంది. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొద

Read More

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్

Read More

పోడు రైతులకిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి

ఈ నెల 15 నుంచి  నిర్వహించే   రెవెన్యూ సదస్సుల్లో  పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని  సీఎం కేసీఆర్ కు  బీజేపీ రాష్ట్ర  

Read More