Bandi Sanjay
పోడు భూములు, ధరణి లోపాలపై బండి సంజయ్ మౌన దీక్ష
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష
Read Moreమూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ ఫోకస్
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మూడో విడుతకు రంగం సిద్ధమవుతోంది. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొద
Read Moreరైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు
రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్
Read Moreపోడు రైతులకిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి
ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర
Read Moreదూకుడు పెంచిన బీజేపీ..టీఆర్ఎస్ వైఫల్యాలపై ఆర్టీఐ అస్త్రం
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ దూకుడు పెంచింది. 8ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా బీజేపీ ఆర్టిఐను ఆయుధ
Read Moreచిన్నపిల్లలను కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్
Read Moreఎంపీ సీట్లపై బీజేపీ నజర్..ఇన్చార్జ్ లుగా కేంద్రమంత్రులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించింది. వాటికి కేంద్ర మంత్రులు ఇన్&zwnj
Read Moreఫ్లెక్సీలతో టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేసింది
3 నెలలపాటు పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభ సక్సెస్ తో జోష్ మీదున్న బీజ
Read Moreరాజ్యాంగంపై కేసీఆర్ కు గౌరవం లేదు
హైదరాబాద్/ ఓయూ/ గచ్చిబౌలి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టులో రి
Read Moreరాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలన
Read Moreబీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం
బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపై చేసే అంశంపై చర్చి
Read Moreరాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని టెంపుల్స్ గురించి మోడీ మాట్
Read Moreకాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల
Read More












