Bandi Sanjay

టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారు

కేసీఆర్ ముక్త్ తెలంగాణే తమ లక్ష్యమన్నారు బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీ

Read More

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలె

రాష్ట్రంలో ఏం చేశారని దేశంలో సంచలనం సృష్టిస్తామంటున్నారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యో

Read More

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలి

సీఎం కేసీఆర్ దేశంలో ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పె

Read More

సర్కార్ చిల్లర బుద్ధి చూడలేకే గ్రామాలకు నేరుగా నిధులు

73, 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు విడుదల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ చిల్ల

Read More

కేటీఆర్ సైకోలా మాట్లాడుతుండు....

త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్ కేటీఆర్ సైకోలా మారిండు, అందుకే అలా మాట్లాడుతుండు సీఎం కేసీఆర్ కు సన్ స్ట్రోక్ గ్యారంటీ రా

Read More

సాయి గణేశ్ మృతికి మంత్రి పువ్వాడే కారణం

ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాయి గణేశ్ మృతికి కార

Read More

కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

అవినీతి చేస్తున్నారని తెలిసికూడా కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చెయ్యడంలేదని అమిత్ షా పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.రాష్ట్ర

Read More

అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

బంగారు తెలంగాణ అన్న సీఎం కేసీఆర్ సామాన్యులకు బతుకు లేకుండా చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వి

Read More

సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లను వదలం

రంగారెడ్డి: సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు.  తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సం

Read More

రాష్ట్రం మాఫియాకు అడ్డాగా మారింది

రంగారెడ్డి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి... రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను కోరారు. తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగి

Read More

బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

రంగారెడ్డి: తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఈ వీడియోలో చూడండి..  

Read More

కేసీఆర్ అంటే... కల్వకుంట్ల కమీషన్ రావు

రంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఖేల్ ఖతమని బేజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తుక్కుగూడ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో

Read More