Bandi Sanjay
ఇయ్యాల బీజేపీలో చేరనున్న బోగ శ్రావణి
హైదరాబాద్, వెలుగు : జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి బుధవారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్ ఎంపీ
Read Moreకవితకు నోటిసులిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్: బండి సంజయ్
లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తాము ఎలాంటి
Read Moreరేపు 119 నియోజకవర్గాలలో బీజేపీ బహిరంగ సభలు
బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల ముగింపు రోజైన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా119 నియోజకవర్గాలలో 119 బహిరంగ సభలు నిర్వహించేందుకు కమలం పార్టీ ఏర్పాట
Read Moreఆడపిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేకుండా పోయింది : బండి సంజయ్
మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్ కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బ
Read Moreరామమందిరం నిర్మాణం కోసం కరసేవకునిగా ఎన్నో దెబ్బలు తిన్నా: బండి సంజయ్
పంచభూతాలను దేవుడుగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సంప్రదాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 2005 నుండి 2011 వరకు హిందూ సాంప్రదాయాల కోసం క
Read Moreబోడుప్పల్ వక్ఫ్ బాధితులకు అండగా బీజేపీ : బండి సంజయ్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం బోడుప్పల్ లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే సమస్
Read Moreనయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుంది: బండి సంజయ్
రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్ర ప్రజలకు మంచినీటిని అందించని వైఫల్య ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు
Read Moreకంటి వెలుగు పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం : బండి సంజయ్
జనగాం : కంటి వెలుగు పేరుతో సీఎం కేసీఆర్ వ్యాపారం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసమే ఈ పథకం ప్రారంభించారన్న ఆయన.. అ
Read Moreవరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలపై బండి సంజయ్ ధ్వజం
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు రాహు,కేతువులుగా మారి జనాలను పీడిస్తున్నారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ
Read Moreస్కాములకు డబ్బులున్నాయ్ కానీ.. ప్రజలకు మాత్రం లేవట : బండి సంజయ్
ఢిల్లీలో దీక్ష పేరుతో సీఎం కేసీఆర్ మందు తాగిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల
Read Moreకాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్తున్నయి: వివేక్ వెంకటస్వామి
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు
Read More












