Bandi Sanjay
బండి సంజయ్కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలె : పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన
Read Moreమా ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు.. ఇక ఐఫోన్లే వాడాలె : బండి సంజయ్
టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నాయకులంతా ఇప్పుడున్న పాత
Read Moreఅసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం స
Read Moreముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేస
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
కాటారం, వెలుగు: కరీంనగర్ లో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకు
Read Moreమోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమైతున్నయ్:బండి సంజయ్
తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేసిండు మోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమైతున్నయ్ కరీంనగర్/జగిత్యాల, వెలుగు: ‘‘రోజంత
Read Moreకరీంనగర్లో బీజేపీ బహిరంగ సభ
బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు
Read Moreకేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే టైమొచ్చింది: జేపీ నడ్డా
బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్
Read Moreబీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్
గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్ర
Read Moreకరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా..బండి సంజయ్ భావోద్వేగం
కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతు
Read Moreకేంద్ర నుంచి బండి సంజయ్ వేల కోట్ల నిధులు తెచ్చిన్రు : రాణి రుద్రమ
కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కా
Read MoreTRS హామీలపై అడుగుతారనే BRS గా మార్చారు: బూర నర్సయ్య గౌడ్
కరీంనగర్: బీసీలు ఆర్థికంగా ఎదిగితే తన మాట వినరని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వకపోయినా బీస
Read Moreనడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..కర్ణాటకకు మళ్లింపు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. టేకాఫ్ సమయంలో విమానంలో సాం
Read More












