Bandi Sanjay
మీ పుట్టినరోజున నూతన సచివాలయాన్ని ఎట్ల ప్రారంభిస్తారు..? : బండి సంజయ్
తన పుట్టినరోజు నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అం
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వంపై, ఆయన కుటుంబంపై రాష్ర్ట ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 5 విడత
Read Moreకేసీఆర్పై బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్ ఫైర్
అర్ధరాత్రి వరకు చలిలో ఉంచుతారా? ఉద్యోగులు, టీచర్లకుసీఎం క్షమాపణ చెప్పాలి ఉద్యోగులు ఆయనకు చుక్కలు చూపించడం ఖాయం రాష్ట్ర కార్యవర్గంలో దీనిపై చర
Read Moreపైసలియ్యలేదనే 13 జిల్లాల్లో ట్రాన్స్ఫర్లు ఆపిన్రా : బండి సంజయ్
బదిలీలు, ప్రమోషన్ల పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా షురూ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్న
Read Moreకేసీఆర్ ఇక పవర్లోకి రాడు: బండి సంజయ్
పంట చేతికొచ్చే సమయానికి ఫారెస్టోళ్లను ఉసిగొల్పుతుండు బాలింతను కూడా అరెస్టు చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఫైర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస
Read Moreకేసీఆర్ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యారని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాష్ట్రం నుం
Read Moreముందస్తు ఎన్నికలకు వెళ్లం : మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ : ముందస్తు ఎన్నికలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని చెప్పారు. రా
Read Moreకేంద్రచట్టం ప్రకారం పోడు పట్టాలివ్వాలె : సోయం బాపూరావు
స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీలు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. తమ భూముల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే
Read Moreఅధికారంలోకొస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తం : అర్జున్ ముండా
పోడు భూముల సమస్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోడం సిగ్గుచేటని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష
Read Moreఅధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం : బండి సంజయ్
నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగోబాను ఆయన దర్శించుకున్న ఆయన... ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు
Read Moreబండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారు : వినోద్ కుమార్
బాగా పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. తనపై గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బం
Read Moreనాగోబా జాతరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా
ఆదివాసీల పండుగ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బీజేపీ
Read Moreరాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నం : ఎర్రబెల్లి
తెలంగాణ కంటే బీజేపీ పాలితరాష్ట్రాలు బాగుంటే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ పాలించే రాష్ట్రా
Read More












