Bjp
గాంధీ హిందువు.. గాడ్సే హిందుత్వవాది
ఈ దేశం హిందువులదే కానీ హిందుత్వవాదులది కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హిందుత్వ వాదులకు అధికారం మాత్రమే కావాలని, అధికారం కోసం వారు ఏమైనా చే
Read Moreనాతో పార్టీలో చేరినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ లేదు
బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదని హెచ్చరించారు. తన ద్వారా పార్టీలోకి
Read Moreమరోసారి యోగి సర్కారును యూపీ ప్రజలు కోరుకోవట్లే
ఉత్తరప్రదేశ్ లో మోడీ ప్రారంభిస్తున్న ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం తాము మొదలుపెట్టినవేనని మాజీ సీఎం, సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మరోసారి
Read Moreకశ్మీరీ పండిట్లకు బీజేపీ చేసిందేమీ లేదు
కశ్మీరీ పండిట్లను బీజేపీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప.. ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్
Read Moreబీజేపీలోకి యువ వారసత్వం!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో యువ వారసత్వం ఆసక్తి చూపుతోంది. రాజకీయంగా బలపడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు బీజేపీ నేతల వారసులు ఇప్పటిను
Read Moreనిధుల కోసం కేంద్రం గల్లపట్టి అడుగుతం
సిరిసిల్లలో మీడియాతో మంత్రి కేటీఆర్ వరంగల్ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లు ఇయ్యాలె తెలంగాణను పీఎం మిత్రలో చేర్చాలి నిధుల కోసం బీజేపీ రా
Read Moreకాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు: కేటీఆర్
ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు.. మనుషులా, పశువులా: కేటీఆర్ తెలివుందా.. మెదడు మోకాళ్లల్లకు జారిందా? మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు అం
Read Moreరేపు అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ
న్యూఢిల్లీ: రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎం
Read Moreబీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు
బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంగారెడ్డి: బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో
Read Moreహుజురాబాద్ తీర్పును జీర్ణించుకోలేక కేసీఆర్ అలా మాట్లాడుతున్నడు
కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్న కేసీర్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ లీడర్ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్య
Read Moreనల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు
Read Moreసమాజానికి మంచి చేసిన సామాన్యులకూ పద్మ అవార్డులు
పిల్లలకు క్రీడా పోటీలతో పాటూ సూర్య నమస్కారాల పోటీలు కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
Read Moreవిశ్లేషణ: కాంగ్రెస్ ముక్త్ భారత్ నిజమవుతదా?
కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీ నినాదమిది. ఇదే లక్ష్యంతో ఆ పార్టీ 2014 నుంచి పనిచేస్తోంది. ఇప్పుడు అదే బాటలో
Read More












