Bjp

రైతు సమస్యల్ని దారి మళ్లించే కుట్ర

సీఎం కేసీఆర్.. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రసర్కార్ పై నిరసనలకు దిగుతామనడం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో

Read More

రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఈనెల 21న ఢిల్లీకి రావాలని పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా కార్యాలయం నుంచి  ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీన ఢిల్లీకి రావాలని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు స

Read More

దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..

ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు: కేసీఆర్ అర్హులను గుర్తించే బాధ్యత ఎమ్మెల్యేలదే స్కీం కోసం వచ్చే బడ్జెట్​లో రూ. 30 వేల కోట్లు కేటాయిస్తం బీజేపీని

Read More

పంజాబ్ లో బీజేపీతో కెప్టెన్ అమరేందర్ సింగ్ పొత్తు ఖరారు

రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైందన్నారు  మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్. కేంద్రమంత్రి, బీజేపీ పంజాబ్ ఇన్ ఛార్జ్ గజేంద్రసిం

Read More

పనికి రాని భవనాల కోసం నిధులు వృధా: వివేక్

కేసీఆర్ ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. కేసీఆర్ అబద్ధాల చెప్పె మోసగాడని ఆయన విమర్శించా

Read More

యూపీలో పెరిగిన పొలిటికల్ హీట్

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.ఇందులో భాగంగా బీజే

Read More

టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు

మీట్ ది ప్రెస్​లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమయం వచ్చినప్పుడు బయటకు వస్తరు దళితబంధు ఇంకా ఎందుకిస్తలేడని ప్రశ్న హైదరాబాద్, వెల

Read More

సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు

రాష్ట్రంలో సర్పంచులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రఘోత్తంపల్లి సర్పంచ్ దేవిరెడ్డి రఘునందన్ సమక్షం

Read More

పాలిటిక్స్ నుంచి తప్పుకున్న మెట్రో మ్యాన్ శ్రీధరన్

మలప్పురం: ‘మెట్రో మ్యాన్’గా పేరు గడించిన ఈ.శ్రీధరన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు&nbs

Read More

137 ప్రశ్నలడిగితే.. 23 అప్రూవల్..!

నామ్​కే వాస్తేగా కౌన్సిల్​ నిర్వహణకు బల్దియా ప్లాన్ 56 మంది సభ్యులున్న టీఆర్​ఎస్​కు ఆరు ప్రశ్నలకు ఓకే ! మిత్రపక్షమైన ఎంఐఎంకు నో చాన్స్​ హై

Read More

రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది

మహబూబాబాద్ : రైతు సమస్యల పరిష్కారం విషయంలో కేసీఆర్ సర్కారు విఫమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. ధాన్యం

Read More

గోవాలో బీజేపీ అంతమే మా టార్గెట్

గోవాలో బీజేపీ అంతమే తమ టార్గెట్ అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గోవాలో బీజేపీని ఓడించేందుకు అందరూ ఒక్కటి కావ

Read More

డెంగ్యూ సోకి మహిళా ఎమ్మెల్యే కన్నుమూత

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగ్యూ సోకి కన్నుమూశారు. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న

Read More