రాష్ట్రంలో సర్పంచులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రఘోత్తంపల్లి సర్పంచ్ దేవిరెడ్డి రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు సరిగా లేకపోవడంతో.. సర్పంచ్ లు ఆర్థికకంగా దెబ్బతిన్నారని ఆరోపించారు. అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించిన సర్పంచ్ లు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, ఒకరిద్దరు సర్పంచ్ లు ఆత్మహత్య కూడా చేసుకున్నారని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్.
సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు
- తెలంగాణం
- December 17, 2021
లేటెస్ట్
- మహబూబాబాద్ జిల్లాలో ఖనిజ సంపద మాయం!
- వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!