Bjp
భైంసా ఘటనలో నిందితుల్ని తప్పించే ప్రయత్నం
భైంసాలో హిందువులపై కొందరు ముస్లిం మూకలు చేసిన మతపరమైన దాడిపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు డిమాండ్ చ
Read Moreసీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు
సీఏఏపై కొన్ని పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని, అలాంటి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సంక్రాంతి సంద
Read Moreకాంగ్రెస్, బీజేపీల మధ్య ముసుగు పొత్తు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలు కలిసిపోయాయని టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్ రావు ఆరోపించారు. ఆ రెండు
Read MoreTRSకు BJP భయం పట్టుకుంది
టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ భయం పట్టుకుందని అన్నారు ఆ పార్టీ నాయకులు ఇంద్రసేనా రెడ్డి. TRSపార్టీకి ధీటుగా ప్రజల మద్దతు తమకుందని అందుకే గులాబీ పార్టీ మున్
Read Moreబీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా!
న్యూఢిల్లీ: బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా జేపీ నడ్డా ఈనెల 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నుంచి ఆయన పూర్తి బాధ్యతలు తీ
Read Moreనిరసన తెలిపితే ప్రజల్ని కాల్చేస్తారా?
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న నిరసనకారులను కాల్చి చంపేయాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు స
Read Moreప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తే కుక్కల్ని కాల్చినట్లు కాల్చేయాలి
ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే నిరసనకారులను కుక్కల్ని కాల్చినట్లు కాల్చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘
Read Moreకేసీఆర్ కూడా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు
హైదరాబాద్ : మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచేది TRS పార్టీనే అన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం TRS భవన్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్..మున్
Read Moreపోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకట్లే
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతుంటే.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలకు అభ్యర్థులే దొరకటం లేదన్నారు TRS నాయకు
Read Moreహామీలను నెరవేర్చని TRSను ఓడించాలి
పెద్దపల్లి జిల్లా : ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలన్నారు BJP నేత వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో
Read Moreబీజేపీ ఆఫీస్ను తగలబెట్టారు
వెస్ట్ బెంగాల్ లోని అసన్ సోల్ లో బీజేపీ ఆఫీస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో పార్టీ ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. అసన్ సోల్ జిల్లా
Read Moreకాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే
కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్ల
Read Moreప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు
మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపా
Read More













