వెస్ట్ బెంగాల్ లోని అసన్ సోల్ లో బీజేపీ ఆఫీస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో పార్టీ ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. అసన్ సోల్ జిల్లాలో ఉన్న సాలన్ పూర్ లో ఉన్న బీజేపీ ఆఫీసుకు ఆదివారం రాత్రి దండగులు నిప్పంటించారు.
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఆ పనిచేశారని… బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసన్ సోల్ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
See Also: ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు
Asansol: A BJP office in Salanpur village was set ablaze last night. BJP has alleged that TMC is behind the incident. Police has begun investigation. #WestBengal pic.twitter.com/wlYdr2qAle
— ANI (@ANI) January 13, 2020