Bjp
ప్రజలు కోరుకున్న మార్పు వచ్చింది.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఎంతో మేలు
కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి &n
Read Moreకాళేశ్వరం డిజైన్లపై కాగ్ నజర్
అప్రూవ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్ అందజేయాలని స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్కు ఆదేశం కేవలం ఖర్చు మాత్రమే కాదు
Read Moreరైల్వే శాఖ మంత్రి రాజస్థాన్ సీఎం అవుతున్నారు..!
రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో అశ్విని వైష్ణవ్ పేరు హఠాత్తుగా రేసులో ముందంజలో ఉంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రి పాత్రకు ప
Read Moreరాజస్థాన్ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. జేపీ నడ్డాతో రాజే భేటీ
రాజస్థాన్కు బీజేపీ సీఎం ఎంపికపై ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే
Read Moreకొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది నేర చరిత్ర గలవారే
రాయ్పూర్: చత్తీస్గఢ్ కొత్త ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల చిట్టాను కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ
Read More‘బ్రాండ్ బెంగళూరు’ గురించి .. మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: సిద్ధరామయ్య
బెళగావి : ‘బ్రాండ్ బెంగళూరు’ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. కర్నాటక రాష్ట్ర రాజధాని బ
Read Moreసుకన్యతో బంగారు భవిష్యత్ .. మంచి రాబడి పొందే అవకాశం
న్యూఢిల్లీ : ఏ తండ్రికి అయినా కుమార్తె చదువు, పెళ్లి రెండు ముఖ్యమైన బాధ్యతలు. ఈ బాధ్యతలను నెరవేర్చడానికి మీకు పెద్దమొత్తం అవసరం. అందుకే ఈరోజు నుండే పె
Read Moreఅహంకారాన్ని..ఓడించిన తెలంగాణ
బీఆర్ఎస్ను గెలిపించకపోతే పెన్షన్లు రావు, దళితబంధు రాదు, రైతుబంధు రాదు మొదలైన బెదిరింపు మాటలు తెలంగాణ ఓటర్ల పై ఏమాత్రం ప్రభావం చూపలే
Read Moreకొలువుదీరక ముందే.. కూలగొట్టే మాటలు
ఆరునెల్లకో, ఏడాదికో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతల కామెంట్లు కాంగ్రెస్కు బొటాబొటి మెజార్టే ఉంది.. బీఆర్ఎస్దే మళ్లీ అ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. బీజేపీ ప్రభుత్వం వస్తుంది : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్
కాంగ్రెస్ అధికారంలోఉండేది ఏడాదే అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్ కు సరిపోతుుంది రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ నే ప్రజలే మార్చేశార
Read Moreసెంథిల్ వ్యాఖ్యలపై అట్టుడికిన పార్లమెంట్.. క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ
ఢిల్లీ: నిన్న పార్లమెంటులో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ లోక్ సభలో దుమారం రేగింది. సెంథిల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
Read Moreరాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్లో సీఎం అభ్యర్థులుగా కొత్త ముఖాలు?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించగా.. తెలంగాణలో కాంగ్రెస్.. మిజ
Read Moreబీజేపీనా మజాకా : ప్రతి రోజూ రూ.2 కోట్ల పార్టీ ఫండ్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719.83 కోట్ల విరాళాలు వచ్చాయి. వివిధ సంస్థలు, ఎలక్టొరల్ ట్రస్టులు, వ్యక్తులు, ఆ ప
Read More












