Bjp
అయోధ్య ప్రారంభోత్సవానికి రండి.. రజనీకాంత్కు ఆహ్వానం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు
Read Moreలోక్ సభ అభ్యర్థుల ఎంపిక చేసేది అధిష్టానమే : కిషన్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానానిదేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సిట్టిం
Read Moreమల్కాజ్ గిరి సీటుపై కమలం గురి.. టికెట్ దక్కేది ఎవరికో?
హైదరాబాద్: మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై కమల నాథులు కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందు
Read Moreకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: మంత్రి పొన్నం ప్రభాకర్
జ్యూడీషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కిషన్ రెడ్డి లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అనేక కేసుల్లో క
Read Moreవిజయకాంత్ను తల్చుకుని మోదీ ఎమోషనల్
ఇటీవల మృతిచెందిన నటుడు, డీఎంకే అధినేత విజయకాంత్ కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 2024 జనవరి 2 వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ కార్
Read Moreకేసీఆర్ పాలనలో.. పందుల స్కాం ఏంటీ.. ఎలా జరిగింది.. ఎలా బయటకొచ్చింది.. ?
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతలు కోటి రూపాయలకు పైగా గోల్ మాల్ చేశారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. &
Read Moreతుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ తెలంగాణ చీప్ కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్
Read Moreకొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాం: వివేక్ వెంకటస్వామి
కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలి 16 వ వార్డులో జరుగు
Read Moreరేపు తమిళనాడుకు మోదీ ... విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనతో నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టనున్నారు. మోడీ రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్లో పర్యటించను
Read Moreముహుర్తం ఫిక్స్.. మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా ప్రతిష్ఠాపన
అయోధ్యలోని రామమందిర ఆలయంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్ష
Read Moreగవర్నర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైకి సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్
Read Moreటార్గెట్ 15 ఎంపీ సీట్లు.. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోష్తో లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్
Read Moreమల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఆసక్తి?..పోటీ చేసేదెవరు.?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోష్తో లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది. 15 స్థ
Read More












