Bjp

తహసీల్దార్ ఫిర్యాదు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదయ్యింది.  రోడ్ నంబర్ 3లో  2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీ

Read More

పార్లమెంట్ పై బీఆర్ఎస్​ ఫోకస్ ..జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు

    ఎల్లుండి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు     ప్రత్యేక స్ట్రాటజీస్​ రూపొందిస్తున్న హైకమాండ్     

Read More

ఎంపీ అభ్యర్థులెవరు?..రాష్ట్రంలో కాంగ్రెస్ టార్గెట్ 15 సీట్లు

    ఇక్కడి నుంచి సోనియాను పోటీ చేయించాలని నిర్ణయం     సీఎం రేవంత్​ ప్రాతినిధ్య వహించిన మల్కాజ్​గిరిపై సర్వత్రా ఆసక్తి

Read More

32 మెడికల్ ​కాలేజీలు కాదు.. 32 యూట్యూబ్​ చానెళ్లు పెట్టాల్సింది

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తనకు చాలా మంది రకరకాల ఫీడ్​బ్యాక్, అబ్జర్వేషన్స్​పంపుతున్నారని, అందులో ఒకటి ఆసక్తికరంగా

Read More

ఇరిగేషన్​లో అవినీతిపై శ్వేత పత్రం రిలీజ్ చేస్తం: సీఎం రేవంత్

    అధికారం కోల్పోయిన వాళ్లు చెప్పింది నమ్మొద్దు     యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ     అభివృద్ధిలో తె

Read More

మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యమే కారణం.!

    దానికి రక్షణగా పెట్టిన షీట్ ఫైల్స్​అట్లనే వదిలేసిన్రు     మెయింటనెన్స్​ను పట్టించుకోలే.. కనీస జాగ్రత్తలు తీసుకోలే

Read More

బీఆర్ఎస్​ నేతల భూకబ్జాలపై యాక్షన్ ​షురూ.. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు

కేసుల నమోదు.. కూల్చివేతలు ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్​ కార్పొరేటర్​పై కేసు నమోదు​ సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్, సి

Read More

భువనగిరిలో బీఆర్ఎస్‌కు సొంత కౌన్సిలర్ల షాక్

    బీజేపీ, కాంగ్రెస్ తోకలిసి అవిశ్వాసం     తీర్మానంపై 31 మంది సంతకాలు      అడిషనల్ కలెక్టర్

Read More

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ... మన ​ఎదుగుదలకు సంకేతం

అహ్మదాబాద్: 75 ఏండ్ల స్వతంత్ర భారత అమృత కాలంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుండటం కాకతాళీయం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. వచ

Read More

బీజేపీ ఒక్క ఎంపీ సీటు గెలవకుండా పనిచేస్తం : తమ్మినేని వీరభద్రం

హైదారబాద్, వెలుగు: తెలంగాణలో  బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకుండా పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకోసం బీ

Read More

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతలే? : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని పీసీసీ చీఫ్ హోదాలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక ఎందుకు నోరు మెదప

Read More

15 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఔట్.. లోక్ సభ ఎన్నికలకు కొత్త టీం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 జిల్లాల బీజేపీ అధ్యక్షులను తొలగించాలని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇదే సమయంలో స్టేట్ ఆఫీసు బేరర్లలో

Read More

మాస్టర్ ప్లాన్ 2031.. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి

మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా అయోధ్యను యూపీ ప్రభుత్వం  రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది.  రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ దాదాపు

Read More