Bjp

ఆయనో లెజెండ్‌.. విజయకాంత్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్‌  మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  విజయకాంత్‌ మరణం చాలా బాధాకరమన

Read More

అయోధ్య రైల్వే స్టేషన్‌కు కొత్త పేరు!

అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చినట్లు బీజేపీ ఎంపీ లల్లూ సింగ్  తెలిపారు.  ఈ మేరకు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్

Read More

ప్రజాపాలన షురూ.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ కు క్యూ కట్టిన ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా ‍ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్  నుంచి జనవరి 6 తేదీ వరకు ‍ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. ఉదయం ఎనిమిది గంట

Read More

కొబ్బరి మద్దతు ధర రూ. 12 వేలు

న్యూఢిల్లీ: కొబ్బరి రైతులను ప్రోత్సహించేందుకు గాను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను రూ. 250 నుంచి రూ. 300 వరకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి

Read More

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల భూములు స్వాహా

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరిక

Read More

ఉప్పల్ ఫ్లైఓవర్ ఆలస్యానికి.. భూసేకరణే ప్రధాన సమస్య

కాంట్రాక్ట్ సంస్థ దివాళాతో ఆర్థికంగా ఇబ్బందులు  కేంద్రంపై నెపం నెడ్తూ గత బీఆర్ఎస్ సర్కార్ నిందలు ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడైన అసలు నిజాలు హైదర

Read More

మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం: ప్రధాని

  వికసిత్​ భారత్​ సంకల్స్ యాత్రలో ప్రధాని మోదీ గత పదేండ్లలో 10 కోట్ల మంది మహిళా సంఘాల్లో చేరిక వీడియో కాన్ఫరెన్స్​లో ఇంటరాక్ట్​ న్

Read More

కాంగ్రెస్​పై ప్రజలు తిరగబడే రోజులొస్తయ్: హరీశ్ రావు

మెదక్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదని, ఆ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్

Read More

అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేస్తున్నరు : బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాల మధ్య పని చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి ‌‌‌‌‌‌&

Read More

తెలంగాణ అప్పుల పాలైందని సీఎం రాష్ట్ర పరువు తీసిండు : దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అప్పుల పాలైందని ప్రధాని నరేంద్రమోదీ దగ్గర చెప్పి.. సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్రం పరువు తీశారని బీఆర్ఎస్ ​సీనియర్ ​నాయకుడు ద

Read More

డిసెంబర్ 29న మేడిగడ్డకు మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి సహా పలువురు మంత్రులు శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డను సందర్శి

Read More

లోక్ సభ బరిలో వారసులు?.. రేసులో సీనియర్​ నేతల కుటుంబ సభ్యులు

భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సతీమణి లక్ష్మి   మల్కాజ్ గిరి నుంచి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఖమ్మం బరిలో పొంగులేటి తమ్ముడు

Read More

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు శంషాబాద్ కు బీజేప

Read More