Bjp

కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపే టైమొచ్చింది : అమిత్‌‌ షా

బీఆర్‌‌ఎస్‌‌కు ఇక వీఆర్‌‌ఎస్సే: అమిత్‌‌ షా  బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య

Read More

కాళేశ్వరం పిల్లర్లు కుంగినట్లే... బీఆర్ఎస్​ను పాతరేయాలె : జేపీ నడ్డా

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​కుంగిపోయినట్టే బీఆర్ఎస్ సర్కారును మళ్లీ లేవకుండా పాతరేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సోమవారం

Read More

కేసీఆర్​ను కటకటాల్లో పెట్టి తీరుతం: అమిత్ షా

కరీంనగర్/​పెద్దపల్లి: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి ఓటు వేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని కేంద్ర హోంశాఖ మంత

Read More

కేసీఆర్ మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..కొడంగల్​ సభలో ప్రియాంక గాంధీ

జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణ బాట పట్టారు.  కొడంగల్​ లో నిర్వహించిన కాంగ్రెస్​ ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.  ప్రచారం ముగింపు దశ

Read More

మీరు రెడీనా : పోలింగ్ కోసం 2.50 లక్షల మంది సిబ్బంది..

నవంబర్ 30(గురువారం) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ ర

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే.. ఈ యుద్ధంలో బీజేపీని గెలిపించండి: జేపీ నడ్డా

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు  నాణానికి ఉన్న బొమ్మలని... అవినీతిలో రెండు పార్టీలు దొందు దొందేనని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. జగిత్యాల బి

Read More

అమరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : ప్రియాంక గాంధీ

అమరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిం దన్నారు కా

Read More

షాద్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం: కేసీఆర్

ప్రజలు పరిణితితో ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని అన్నారు. ఆలోచించి ఓటు వేయండి

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం: అమిత్ షా

కారును గ్యారేజీకి పంపాల్సిన టైమ్ వచ్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్,

Read More

డబ్బులు పంచిన మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది.. పట్టుకుని చితకబాదిన మహిళలు

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా నగదు పంపిణీ జరుగుతుంది. పార్టీ లీడర్లు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. తాజాగా

Read More

పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.  2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు జరగనున్నాయి.  ఈ మేరకు  అఖిలపక్ష భేటీన

Read More

విజన్ లేని పార్టీలతో ప్రజలకు నష్టం : భాస్కర రావు

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్‌‌, బీజేపీలకు ఎలాంటి విజన్ లేదని, అలాంటి పార్టీలతో ప్రజలకు నష్టం జరుగుతుందని బీఆర్‌‌‌‌ఎస్&

Read More

బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి : కృష్ణారెడ్డి

చౌటుప్పల్, వెలుగు:  బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం సంస్థాన్ నారాయణపు

Read More