Bjp
హామీలు తప్ప.. అభివృద్ధి లేదు: రాజ్ నాథ్ సింగ్
మెహిదీపట్నం, వెలుగు: పదేండ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చుడు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హ
Read Moreరాజస్థాన్లో.. ఇయ్యాల్నే(నవంబర్ 25) పోలింగ్
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్&zwn
Read Moreకనీస మద్దతు ధరతో రైతులకు లబ్ధి: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు కన్నా.. ధాన్యానికి మద్దతు ధర
Read Moreపదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్నాశనం చేసిండు : అమిత్ షా
పథకాల పేరుతో వేల కోట్ల లూటీ: అమిత్షా మిషన్ కాకతీయలో అవినీతిని కాగ్ బయటపెట్టింది రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ జైలుక
Read Moreరైతుబంధుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుబంధు నిధులను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో పంపినీ చేయడానికి ఎలాం
Read Moreప్రభుత్వాలు మారుతాయి తప్పా పెన్షన్లు ఆగవు: ఎంపీ అరవింద్
జగిత్యాల: తెలంగాణలో ప్రభుత్వం మారుతుంది గానీ పెన్షన్లు ఆగవు అని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో ప్రచా
Read Moreడిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు ఖాయం: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. డిసెంబర్9న కాం
Read Moreఉద్యోగాలకోసం మనం కష్టపడుతుంటే..ప్రభుత్వం లీకులు చేస్తోంది: ప్రియాంక గాంధీ
ఎన్నికల టైంలో బీఆర్ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరయ్యారు
Read Moreబీజేపీకి ఓటు వేస్తే.. మోరీలో వేసినట్లే : సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. అన్ని పార్టీలు జోరుగా జనంలో తిరుగుతున్నాయి. ఈ క్రమంల
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే.. ఎకరానికి రూ. 24 వేలు: బండి సంజయ్
కేసీఆర్ రైతులకు చేసే ఆర్థిక సాయం రూ.10 వేలు మాత్రమే.. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి
Read Moreబీఆర్ఎస్, బీజేపీ ఒక్కటిగానే కుట్రలు.. ఇవిగో సాక్ష్యాలు : రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని.. రెండు పార్టీలు ఒక్కటై.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయంటూ
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయండి : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని.. సంక్షేమ పథకాలు చూసి మళ్లీ కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి మల్లారెడ్డి. 2023, నవంబర
Read Moreబీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.. ఎంఐఎం సీ టీమ్: జైరాం రమేష్
తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు.
Read More












