Bjp

అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌‌‌‌ఎస్‌‌నే గెలిపించాలి: దత్తాత్రేయ

ముషీరాబాద్, వెలుగు: అభివృద్ధి ఆగకుండా కొనసాగాలంటే కచ్చితంగా బీఆర్‌‌‌‌ఎస్ పార్టీని ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ ను గెల

Read More

హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగాయి: తలసాని

పద్మారావునగర్​, వెలుగు: దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్ ఒక్కటేనని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ స

Read More

గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్​ ఓడిపోతరు: ప్రకాశ్ జవదేకర్

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోనున్నారని, అక్కడ గెలుపు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర

Read More

నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్ భర్త దాడి

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్  భర్త, నేతలు దాడి చేసిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరి

Read More

అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌‌ ఒక్కటే: భీం భరత్

చేవెళ్ల, వెలుగు: అబద్ధాలతో మోసగించడంలో ప్రధాని మోదీ..   సీఎం కేసీఆర్‌ ఒక్కటేనని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి

Read More

శ్రీశైలంగౌడ్ను గెలిపించాలి: యోగి ఆదిత్యానాథ్​

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం షాపూర్​నగర్​లో రోడ్​ షో జరిగింది. ముఖ్య అతి

Read More

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.. : అరెకపూడి గాంధీ

గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా...మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే అరెకపూడి

Read More

కేసీఆర్ మాటలను నమ్మేస్థితిలో లేరు: వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. ఓట్లు అడగడానికి మళ్లీ వస్తున్న సీఎం కేసీఆర్ ను నియోజకవర్గ ప్రజలు నమ్మరని షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్

Read More

కాంగ్రెస్​లో ఎందుకు చేరావంటూ బాల్క సుమన్ అనుచరుల దాడి

కోల్ బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ లో ఎందుకు చేరావంటూ సింగరేణి కార్మి

Read More

హైదరాబాద్లో పరిశ్రమలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్: రేవంత్రెడ్డి

హైదరాబాద్లో పరిశ్రమలకు స్థాపనకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు బీహెచ్ ఈఎల్

Read More

అన్ని వర్గాలకోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు.. దేశంలో అన్ని వర్గాలు, కుల, మతాల ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని కర్ణాటక

Read More

కాంగ్రెసోళ్లకు మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రిని మళ్లోసారి గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. వీర్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో ఎన్నిక

Read More

తెలంగాణలో అవినీతి పెరిగింది... ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: దిగ్విజయ్​ సింగ్​

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. తెలం

Read More