Bjp

తెలంగాణ అప్పులను వెల్లడించిన కేంద్రం

తెలంగాణ అప్పులను కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్  

Read More

జులై 25న జరగనున్న బీజేపీ ధర్నా వాయిదా

డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యలపై ఇందిరా పార్క్ దగ్గర  జులై 25న జరగనున్న మహాధర్నాను వాయిదా వేసింది బీజేపీ. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండడం, అవ

Read More

ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా, అల్లుళ్లకు అలవాటే: రేవంత్

బీఆర్ఎస్ లేకుండా కేంద్రం ఉండదనే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా,

Read More

50 మంది ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు.. ఈడ్చుకెళ్లారు : బోరున ఏడ్చిన మాజీ మంత్రి రాజేంద్ర

రాజస్థాన్​ కాంగ్రెస్​ సర్కార్​ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్​కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్

Read More

ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తయ్.. : రఘునందన్ రావు

రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడే  సీఎం కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. డబుల్​ బెడ్రూం ఇళ్ల పంప

Read More

ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు.  2023 జూలై 24 సోమవారం పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యలయంలో  వీ

Read More

కేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పేదలకు ఇండ్లు రావని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బిఅరెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నన్ని రోజులు పేదలకు పక్కా ఇండ్

Read More

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నేటి నుంచి బీజేపీ ఆందోళనలు

అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలపై ఇవాళ నుంచి ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు పిల

Read More

బీఆర్ఎస్, బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీలు

హైదరాబాద్​, వెలుగు: కార్మికుల హక్కులను బీఆర్ఎస్​, బీజేపీ ప్రభుత్వాలు కాలరాస్తున్నా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సకల జనుల సమ్మె చేసి క

Read More

బీజేపీ సోషల్ మీడియా టీమ్​పై కిషన్ రెడ్డి గరం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సోషల్​మీడియా టీమ్​పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్​మీడియాలో బీఆర్ఎస్​చ

Read More

తెలంగాణ సెంటిమెంట్ను.. కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెంటిమెంట్ ను సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు. 1,200 మంది ఉద్యమకారులు అమరులైతే

Read More

మంత్రాలయంలో 108 అడుగుల .. శ్రీరాముని విగ్రహం

ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, జై శ్రీరామ్ ఫౌండేషన్ కలిసి ఈ భారీ పం

Read More

ఆగస్టు తొలి వారంలో ..అసెంబ్లీ సమావేశాలు!

  ఆగస్టు తొలి వారంలో ..అసెంబ్లీ సమావేశాలు! ఐదు నుంచి ఏడు రోజులపాటు జరిపే చాన్స్​ సెకెండ్​ టర్మ్​ పాలనలో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్ ఎన

Read More