Bjp

కొత్త జిల్లాల్లో జడ్పీ జీపీఎఫ్ ఖాతాలు  ఓపెన్ చేయాలె.. పంచాయతీరాజ్ సెక్రటరీకి పీఆర్టీయూ వినతి 

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో శాశ్వత ప్రాతిపదికన జీపీఎఫ్  ఖాతాలను ప్రారంభించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమల

Read More

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇవ్వాలి.. జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పెండింగ్​లో ఉన్న 2017, 2021 పీఆర్సీలు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ, కరెంట

Read More

ప్రధాని మోడీ హయాంలోనే మన వారసత్వ సంపదకు గౌరవం : కిషన్ రెడ్డి

    రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలకు పూర్వవైభవం     రూ. 610 కోట్లతో ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాల అభివృద్ధి

Read More

బీసీలకు ప్రత్యేక స్కీములు కావాలి.. ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: దేశంలోని బీసీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక స్కీములను రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆ

Read More

హైదరాబాద్​ బయోడైవర్సిటీ ఇండెక్స్ విడుదల.. నగరంలో 1,305 వృక్షజాతులు, 315 పక్షి జాతులున్నయ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్  సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్​ను నానక్ రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మంగళవారం విడుదల

Read More

23న చేవెళ్లలో అమిత్ షా సభ.. కార్యకర్తల్లో ఊపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తుండటంతో అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించ

Read More

కర్నాటకలో బీజేపీ విజయం గ్యారెంటీ

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మంగళవారం హుబ్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యా

Read More

బీజేపీకి దేశ వ్యాప్తంగా 110 సీట్లు తగ్గుతయ్: సంజయ్ రౌత్

ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు శివసేన(బాలా సాహేబ్ ఉద్ధవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్. మహా వికాస్ అఘాడి  బంధ

Read More

కేసీఆర్ సీఎం అయ్యాకే రామప్పకు యునెస్కో గుర్తింపు: ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 50 ఏండ్లకిందే రామప్పకు యునెస్కో గుర్తింపు రావాల్సి ఉం

Read More

అక్కడ ప్రార్దనా మందిరం ఎలా నిర్మిస్తారు?..కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశ

Read More

కేసీఆర్ పాలనలో రైతుకు విలువ పెరిగింది : హరీష్ రావు

మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు మొదటి విజయం సిద్దిపేట అయితే.. బీఆర్ఎస్ కు తొల

Read More

నిరుద్యోగులతో ఊరికో ఉద్యమం : రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 21న నల్గొండ ఎంజీ వర్సిటీలో కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు, 24న ఖమ్మం, 26న  ఆదిలాబాద్ జిల్లా కేం

Read More

చదివింది తొమ్మిది... ఆస్తులు రూ.1,609 కోట్లు

కర్ణాటక  మంత్రి ఎంటీబీ నాగరాజ్ తనకు రూ.1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.  గత మూడేళ్లలో ఆయన ఆస్తులు రూ.400 కోట

Read More