Bjp
ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి కబ్జాలకు అడ్డూ అదుపులేదు: సామ రంగారెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ
Read Moreదేవాదాయశాఖ భూములపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే కన్నుపడింది : సంగప్ప
హైదరాబాద్ : దేవాదాయశాఖ భూములను బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆరోపించారు. రాష్ట్రంలోని దేవాదాయశాఖ భూము
Read Moreరాజ్యసభలో కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బీజేపీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సోమ
Read Moreవచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్
మోడీతో ఎంపీ అర్వింద్ 15 నిమిషాల పాటు భేటీ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని
Read Moreసంజయ్ సవాల్ పై రెండేండ్లు ఏం చేసినవ్: అరుణ
బాధ్యత గల మంత్రిగా నువ్వే టెస్టు చేయించుకో: అర్వింద్ కేటీఆర్కు మతి భ్రమించింది: రాణి రుద్రమ హైదరాబాద్/న్యూఢిల్లీ/రాజన్న సిరిసిల్ల, వ
Read Moreప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ
తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ
Read Moreబీజేపీ నేతలను విమర్శిస్తే ఊరుకోం: రాణి రుద్రమదేవి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాని మోడీ, ఎంపీ లక్ష్మణ్ లపై మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి మండ
Read Moreఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుతది: మంత్రి మల్లారెడ్డి
వనపర్తి, వెలుగు: మరో ఏడాదిన్నరలో దేశానికి బీజేపీ పీడ విరగడ అవుతుందని, బీఆర్ఎస్ దేశంలో వివిధ పార్టీలతో కలిసి అధికారంలోకి వస్తుందని మంత్రి మల్లారె
Read Moreనిర్మల్ హాస్పిటల్ వద్ద బీజేపీ, ఏబీవీపీ ఆందోళన
నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు నిర్మల్, వెలుగు: నిర్మల్
Read Moreప్రగతి భవన్ ను సీజ్ చేయాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైకోర్టు సీజేకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి, పన్ను ఎగవేతదారులకు
Read Moreఅన్నం తినే చెయ్యికే సున్నం పెట్టాడు: రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన మాల తీసిన తర్వాత అంతకన్నా ఎక్కువ మాట్లాడుతానని
Read Moreకేంద్రాన్ని బద్నాం చెయ్యడమే కేసీఆర్ అజెండా : ఎంపీ లక్ష్మణ్
కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు. పేదల అసైన్డ్ భూములను లాక
Read Moreఇయ్యాల మేఘాలయ, త్రిపురకు మోడీ
ఇయ్యాల మేఘాలయ, త్రిపురకు మోడీ రూ.6,800 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు షిల్లాంగ్/అగర్తల: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ
Read More












