Bjp

కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? 

హనుమకొండ: మనీ పవర్.. మజిల్ పవర్ లేకున్నా.. గుండె బలంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండల

Read More

బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి

వరంగల్ : కొంతమంది సీఎం కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణల

Read More

ఖమ్మంలో బీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం: సిటీలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి గణేశ్ ఆత్మహత్యపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాయి గణేశ్

Read More

బీసీలు సీఎం ఎందుకు కావొద్దు?

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు 58 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రాన్ని16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. వారందరిలో ఒకే ఒక్కరు ఎస్

Read More

ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

హైదరాబాద్/గద్వాల, వెలుగు: టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు, దాష్టీకాలకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్

Read More

టీఆర్ఎస్ లీడర్ల వల్లే చనిపోతున్నామని బాధితులు చెప్పినా నో యాక్షన్

తన చావుకు మంత్రి అజయ్​కారణమని సాయిగణేశ్ చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు​ చేయలే రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్ ఘటనలో టీఆర్ఎస్ లీడర్లను కాపాడే యత్నం నింది

Read More

రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు

టీఆర్ఎస్ దాష్టీకాలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట

Read More

సూసైడ్ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ని ఏ వన్గా చేర్చాలె

ఖమ్మం: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మంలో సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర

Read More

కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు

రైతు సదస్సులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని బద్నాం చేద్దామనుకున్నడు కేసీఆర్‌‌

Read More

కేటీఆర్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మిగిలిపోక తప్పదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ను ప్రశాంత్ కిషోర్ తృణమూల్ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. బండి సంజ

Read More

కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ

కేంద్రం 50శాతం ఎక్కువ కొనుగోలు చేసింది బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిర్మల్ జిల్లా: కమీషన్ల కోసమే సదర్మాట్

Read More

ముంజంపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జగిత్యాల గొడిశెల పెట్ లోని శ్రీ చ

Read More

రైస్ మిల్లర్లకు ధాన్యంపై క్లారిటీ లేదు

జగిత్యాల జిల్లా: హిందూసమాజం కోసం పనిచేసేవారిని, బీజేపీని టార్గెట్ చేసి సీఎం కేసీఆర్ టార్చర్ పెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్. ద

Read More