Bjp

కర్ణాటకలో జేపీ నడ్డా పర్యటన

బెంగళూరు: కర్ణాటకలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి బ

Read More

బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ 

సీఎం కేసీఆర్ వైఖరిపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ ఎదుగుదలను నిలువరించ

Read More

పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

ఖమ్మం: పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారనే కారణంతో బీజేపీ మజ్దూర్ ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప

Read More

యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

వరంగల్: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రమా యాత్ర కాదని.. అది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించా

Read More

టీఆర్ఎస్పై తిరుగుబాటు మొదలైంది

రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, డ్రగ్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నయ్​ కేంద్రం హైవేలు డెవలప్​ చేస్తుంటే టీఆర్​ఎస్ ​లీడర్లు భూదందాలు చేస్తున్నరు

Read More

‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం

రంగారెడ్డి: దళిత బంధు స్కీం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం  జిల్లాలోని సరూర్ నగర్ లో లబ్దిదారు

Read More

విశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు

తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్​నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీస

Read More

అక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు చేశారనే అభియోగంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. దీనిప

Read More

యూపీ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు

27 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపు వారణాసిలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ విజయం లక్నో: ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల

Read More

సీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం

ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటన తెలంగాణ రైతులు, బీజేపీ కార్యకర్తల విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే

Read More

బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో టీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉదయం భేటీ ప్రారంభం కాగానే బడ

Read More

ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతులు నిరసన తెలిపారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన

Read More

తెలంగాణలో పీకే ప్లాన్స్ పనిచేయవు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతుల నుంచి ధాన్యం‌ కొనాలని, లేకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ రైతు దీక్షలో పాల్

Read More