Bjp

దీక్ష పేరుతో హోటల్లో పత్తాలాడుతున్నరు

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న బీజేప

Read More

కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు

హైదరాబాద్: కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్

Read More

ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.  ఈ రెండు పార్టీలు

Read More

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సోమ్ నాథ్ భారతీ అన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జ

Read More

సీతారాముల కళ్యాణంలో వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు

రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యకర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎనిమిదేండ్

Read More

బీజేపీలోకి హిమాచల్ ప్రదేశ్ ఆప్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల విజయంతో ఫుల్ జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు.

Read More

ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారు

పీకే డైరెక్షన్ లో బీజేపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మిర్యాలగూడ: ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో బీజేపీప

Read More

గవర్నర్‎ వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు

గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం తీరును బండి సంజయ్ వ్యతిరేకించారు. గవర్నర్ తమకు ఏజెంట్‎గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. నాంపల్లి బీజేప

Read More

హైదరాబాద్ డ్రగ్స్‎కు అడ్డాగా మారడానికి కేసీఆరే కారణం

హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయం గురించి దేశవ్యాప్తం

Read More

కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

ప్రాణహిత నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తానన్న హామీ ఏమైంది కేసీఆర్ ? కొమురంభీం జిల్లా: మిల్లర్ల దగ్గర కమీషన్ల కోసమే కేసీఆర్ బాయిల్డ్ రై

Read More

‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతివ్వండి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతి కోరుతూ ఆ పార్టీ నాయకులు డీజీపీని కలిశారు.  టీఆర్ఎస్

Read More

ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

కొమురంభీం జిల్లా: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వడ్ల సమస్యలేదు.. ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్

Read More

కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమిద్దాం

జనగామ: కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చెబుతోందని, కానీ కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆరెఎస్ పార్టీ

Read More