ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగించేందుకు పోటీ పడి ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు హైదరాబాద్ లో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు ఢిల్లీలో దీక్ష చేస్తుంటే.. పంట పొలాల దగ్గర రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై పడి కొట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సుమోటోగా జోక్యం చేసుకుని రైతుల పంటను కొనేలా చూడాలని కోరారు. రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎవరూ అదైర్య పడొద్దని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు
- తెలంగాణం
- April 11, 2022
లేటెస్ట్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి